MLA Sudeer Reddy | తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్లో చేపట్టిన ఎస్ఎన్డీపీ పనుల వల్ల ఎల్బీ నగర్ నియోజకవర్గ పరిధిలో వరద ముంపు సమస్య తీరిందని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి (Mla Devireddy Sudeer reddy) పేర్కొన్నారు.
ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి జన్మదిన వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఉదయం తన నివాసం నుంచి దిల్సుఖ్నగర్ సాయిబాబా దేవాలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఎమ్మెల
ఎడతెరిపి లేకుండా ముసురుతో పాటు మధ్య మధ్య కురుస్తున్న మోస్తారు నుంచి భారీ వర్షంతో ఎల్బీనగర్ నియోజకవర్గం తడిసి ముద్దయింది. కాలనీలు, బస్తీలు జలమయమయ్యాయి. వర్షంనీటిలో అక్కడక్కడా లోతట్టు ప్రాంతాల్లో నీరు �
బ్రాహ్మణులకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. 75 ఏండ్లలో ఏ ప్రభుత్వమూ బ్రాహ్మణులకు ఒక్క రూపాయి సాయం చేయలేదని, తెలంగాణ ప్రభుత్వం బ్రాహ్మణులకు పెద్ద ఎత్తున
ఎల్బీనగర్ ఇన్నర్ రింగ్రోడ్డులో అలుకాపురి, సాయినగర్ వద్ద మరో నూతన ఫ్లై ఓవర్ నిర్మాణం చేయిస్తామని, రాజీవ్గాంధీనగర్ ప్రాంతంలో ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేస్తామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ�
సోషల్ మీడియా పై ఆధారపడి బ్రతకడమే తప్ప సమాజం కోసం బీజేపీ చేసిందేమీ లేదని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. మన్సూరాబాద్ డివిజన్ పరిధి హిమపురి కాలనీలో ఆదివారం సాయంత్రం �
కొన్నేండ్లుగా కొనసాగుతున్న ఆటోనగర్ ఇసుక లారీల అడ్డా తొలగింపు జరగాలంటే.. మీ అందరి సహకారం కావాలని ఎంఆర్డీసీఎల్ చైర్మన్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి కోరారు. శనివారం హైకోర్టు కాలనీ స�
ఉరుకులు, పరుగుల జీవితాలతో కాలం వెల్లబుచ్చుతున్న ప్రజలు తమ ఆరోగ్యాల పరిరక్షణ కోసం ప్రతి రోజు గంట పాటు కేటాయించి యోగా, వ్యాయామం, వాకింగ్ చేయాలని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తె
సమస్యల సత్వర పరిష్కారం కోసమే ప్రతి డివిజన్లో వార్డు కార్యాలయాలను ఏర్పాటు చేయడం జరిగిందని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు.
మహిళా అభ్యున్నతే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పని చేస్తూ.. వారి అభివృద్ధికి దేశంలో ఎక్కడా లేని విధంగా ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు.
స్థల యజమానినంటూ ఓ వ్యక్తి వచ్చి.. సదరు భూమిలో పేరుకుపోయిన వ్యర్థాలపై డీజిల్ పోసి నిప్పు అంటించడంతో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటన మంగళవారం మన్సూరాబాద్ డివిజన్ పరిధి సహారాస్టేట్స్కాలనీలో సంభవ�
తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యతనిస్తుందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా స్థాయి సీఎం కప్ క్రీడా పోటీలు సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో ఘన
తెలంగాణ రాష్ర్టానికి ఎల్బీనగర్ నియోజకవర్గం ఒక ముఖద్వారం లాంటిదని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. శుక్రవారం ఎల్బీనగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పలు దళిత సంఘాల ప్రతినిధులతో సమావేశం ఏ
రంజాన్ పర్వదినాన్ని శనివారం ఘనంగా జరుపుకొన్నారు. నెలరోజుల పాటు ఉపవాస దీక్షలు చేసిన అనంతరం రంజాన్ పర్వదినం రోజున పెద్ద ఎత్తున ఈద్దాల్లో ముస్లింలంతా ప్రార్థనలు చేశారు.