భారతదేశ కీర్తి ప్రతిష్టలను ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు స్వామి వివేకానందుడిని ఆదర్శంగా తీసుకుని యువత పయనించాలని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు.
శిలా ఫలకం ధ్వంసం చేయడంలో బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని తన ఉనికిని కాపాడుకునేందుకే మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నాడని గడ్డి అన్నారం మార్కెట్
ఒక్కరి అవయవదానంతో 8మందికి ప్రాణం పోయవచ్చని, అవయవదానం కోసం అందరూ ముందుకు రావాలని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. జయచంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో బుధవారం అవయవదానంపై అవగాహన సదస్�
ఆటోనగర్ పారిశ్రామిక వాడ నుంచి వస్తున్న వ్యర్థ రసాయనాల దుర్వాసనకు కారణమైన గోడౌన్లను గుర్తించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన మలిదశ ఉద్యమంలో తొలి అమరుడైన కాసోజు శ్రీకాంతాచారి బలిదానాన్ని ప్రజలు ఎప్పటికీ మరచిపోలేరని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు.