మండలంలోని పులిమామిడి గుట్టపై వెలసిన రామలింగేశ్వర ఉత్సవాల్లో భాగంగా సోమవారం తెల్లవారుజామున రథోత్సవం వైభవంగా నిర్వహించారు. కొండపై గల కోనేరులో స్నానమాచరించిన భక్తులు భక్తి శ్రద్ధలతో అగ్నిగుండ ప్రవేశం చ
తెలంగాణ ప్రభు త్వం పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నది. ఇందుకు ఉదాహరణ.. నారాయణపేట జిల్లా ఊట్కూరు మండలం కొత్తపల్లికి చెందిన బీజేపీ కార్యకర్తకు సీఎంఆర్ఎఫ్ సాయం అందించారు.
BRS | తెలంగాణ ప్రభుత్వం పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నది. ఇందుకు నిదర్శనం.. నారాయణపేట జిల్లా ఊట్కూరులో మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన బీజేపీ కార్యకర్తకు అధికార పార్టీ సీఎంఆర్ఎఫ్ సాయం అ�
కృష్ణానదికి వరద వస్తున్న నేపథ్యంలో నదీ తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎక్సైజ్, పర్యాటక, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ సూచించారు. శుక్రవారం సాయంత్రం ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డితో క�
భివృద్ధిలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్వన్ స్థానంలో ఉందని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. మండలంలోని అవుస లోనిపల్లి, కొల్లంపల్లి మధ్య ఉన్న సవుటవాగుపై రూ. 36లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన
ఈ ఏడాది వానకాలంలో ప్రతి ఎకరాకూ సాగునీరు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. చిట్టెం నర్సిరెడ్డి బ్యాలెన్సింగ్ (సంగంబండ) రిజర్వాయర్, భూత్పూర్�
అమరవీరుల త్యాగా ల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయిందని జెడ్పీ చైర్పర్సన్ వనజాగౌడ్ అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని గురువారం పట్టణంలోని జెడ్పీ కార్యాలయంలో అమరవీరుల సంస్మరణ దిన
మున్సిపాలిటీలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే ఫైన్ విధించాలని, మున్సిపల్ వర్కర్స్ పనితీరు మార్చుకోవాలని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి సూచించారు. శనివారం మక్తల్ మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్స�
మక్తల్ మండలంలో త్వరలో పాడిరైతులతో పాడిరైతుల ఉత్పత్తి సంఘాలు ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి పేర్కొన్నారు. గురువారం నాబార్డు నుంచి మక్తల్ మండలంలో ఏర్పాటు చేసే పాలడైరీ ప్రొసీ
ఉమ్మడి రాష్ట్రంలో ఆదరణ కరువై ఆత్మకూరు, అమరచింత పట్టణాల్లో అభివృద్ధి కుంటుపడింది. ఉమ్మడి మండలంగా ఉన్న ఆత్మకూరు సంస్థానాధీశుల కాలం నుంచి ఉమ్మడిజిల్లాలోనే తాలూకా కేంద్రంగా పేరొందింది.
పట్టణంలోని హనుమాన్ ఆలయాల్లో గురువారం హనుమాన్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. బారంబావి శివా లయం వద్ద ఎస్పీ వెంకటేశ్వర్లు, అఖిల పక్ష నాయకులు విజ య్సాగర్, నాగూరావునామాజీ తదితరులతో కలిసి పూజా కార్య�