ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా సీఎం కేసీఆర్ అడుగులు వేస్తున్నారని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి పేర్కొన్నారు. అందులో భాగంగానే ఏర్పాటు చేస్తున్న బస్తీ దవాఖాన సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకో
రాష్ట్రంలో ఆడపిల్లల కుటుంబానికి ఆర్థిక స్వాలంబన అందించడం కోసమే సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాన్ని తీసుకొచ్చారని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు.
రాష్ట్రంలోని ప్రజల కష్టాలు తె లిసిన వ్యక్తి సీఎం కేసీఆర్ కావడం మన అదృష్టమని, అం దుకే ప్రజల క్షేమం కోసం సంక్షేమ పథకాలను అందజే స్తున్నారని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు.
నియోజకవర్గ కేంద్రంలో విద్యార్థుల ఉన్నత విద్య కోసమే మక్తల్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ప్రారంభించడం జరిగిందని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు
గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం కావాలన్న లక్ష్యంతో సీఎం కే సీఆర్ పంచాయతీలను అభివృద్ధి చే స్తున్నారని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు.
తెలంగాణలో అభివృద్ధి జరగాలంటే అది టీఆర్ఎస్ పార్టీ హయాంలోనే సాధ్యమని ఎ మ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అన్నారు. మండలంలోని వడ్వాట్లో మిషన్ భగీరథ, పల్లె దవాఖానను ఎమ్మెల్యే జి ల్లా వైద్యాధికారి డీఎం�
పడమటి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలను అంగరంగవైభవంగా నిర్వహించాలని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. డిసెంబర్ 5 నుంచి ప్రారంభమయ్యే ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన
మక్తల్ నియోజకవర్గాన్ని ఆ దర్శవంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు ఎ మ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. మండలంలో శుక్రవారం పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చే శారు.
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ సంబురాలు అంబురాన్నంటాయి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో జై తెలంగాణ నినాదం మార్మోగింది. జాతీయ పతాకాలను చేతబూని.., తెలంగాణ పాటలతో కూడిన డీజే చప్పుళ్ల మధ్య భారీ ర్యాలీలు చేపట�
మూడు రోజులపాటు నిర్వహించే తెలంగాణ జాతీయ స మైక్యతా వజ్రోత్సవ కార్యక్రమాలను కనులపండువగా నిర్వహించాలని ఎమ్మెల్యే చిట్టెం రా మ్మోహన్రెడ్డి అన్నారు. స్థానిక ద్వారక ఫంక్షన్ హాల్లో కొనసాగుతున్న ఏర్పాట్ల
ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి పార్టీలకతీతంగా పథకాలు అందించాలి సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం నర్వ, మార్చి 18 : మండలంలోని 19 గ్రామ పంచాయతీల అభివృద్ధికి ప్రధాన ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎమ్మెల్యే చి�
ఆత్మకూరు: రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం స్థానిక సాయి తిరుమల కల్యాణ మండపంలో మం�