వనపర్తిలో కాంగ్రెస్ కోటకు బీటలు పడ్డాయి.. సిగ్మెంట్ నుంచి 16 మార్లు ఎన్నికలు జరగగా 11 సార్లు హస్తం పార్టీ, నాలుగు సార్లు టీడీపీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచారు. 2018 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా సింగిరెడ్డి నిరంజన్
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 6వ తేదీన మక్తల్కు సీఎం కేసీఆర్ రానున్నట్లు ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి తెలిపారు. పట్టణంలో ప్రజా ఆశీర్వాద సభకు జరుగుతున్న ఏర్పాట్లను మంగళవారం ఎమ్మెల్యే �
లంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొమ్మిదేండ్లలోనే సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు, సబ్బండ వర్గాల అభివృద్ధికి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు వివ
పదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అవ గాహన కల్పించాల్సిన బాధ్యత పార్టీ నాయకులు, కార్యకర్తలపై ఉన్నదని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి �
రైతుల పొట్టకొట్టేందుకు కాంగ్రెస్పార్టీ యత్నిస్తున్నదని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందరాదనే లక్ష్యంతో పీసీసీ మాజీ అధ్యక్షు�
బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ విడుదల చేసిన మ్యానిఫెస్టోతో ప్రతిపక్షాలకు మైండ్బ్లాంక్ అయ్యిందని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం పట్టణం సమీపంలో ఏర్పాటు చేసిన ముఖ్
విజయదశమి పండుగను సోమవారం మక్తల్ మండల వ్యాప్తంగా అన్నిగ్రామాల ప్రజలు ఘ నంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ఉదయం ఆయాగ్రామాల్లోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి సాయం త్రం శమీ పూజ చేశారు.
దసరా వేడుకలను కనుల పండువగా నిర్వహించారు. పాలమూరు మినీ ట్యాంక్ బండ్ వద్ద ఉత్సవాలకు మంత్రి శ్రీనివాస్గౌడ్ హాజరయ్యారు.రావణ దహనం, పటాకుల మోత, సాంస్కృతిక కార్యక్రమాలు నేత్రపర్వంగా చేపట్టారు. మొట్టమొదటి �
బీఆర్ఎస్ సర్కారు చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి కార్యకర్తలకు సూచించారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయానికి పార్టీ కార్యకర్తల�
తెలంగాణ ఆడపడుచులకు పెద్దన్నగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిలిచారని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఆన్నారు. శుక్రవారం ఎంపీడీవో కార్యాలయంలో ఆయన మహిళలకు బతుకమ్మ చీరలు,యువకులకు క్రీడా సామాగ్రి పంపిణీ చేశ�
పాలమూరు ఎత్తిపోతల పథకం నీళ్లు తెచ్చి పాలమూరు ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. ఇటీవలే సీఎం కేసీఆర్ ప్రారంభించారని, పంపింగ్ అవుతున్నదని, టన్నెళ్లు ఐపోయినయ్.. రిజ�
తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ చేనేత రంగానికి పునర్జీవం పోశారని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. చేనేతను ఆదుకునేందుకు చేనేత మిత్ర పథకంతో వారికి ముడిసరుకులు 50శాతం సబ్సిడీతో అం�
మక్తల్ నియోజకవర్గం అభివృద్ధే అభిమతంగా ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి నిరంతర శ్రామికుడిగా ముందుకు సాగుతున్నారు. నియోజకవర్గ ప్రజల ఆరోగ్య సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి 150పడకల ఆస్పత్రి