అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల పర్వం ఊపందుకున్నది. ఆరు రో జులుగా మందకొడిగా దాఖలు కాగా.. గురువారం మంచి ముహూర్తం ఉండడంతో నామినేషన్లు వె ల్లువెత్తాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, అభ్యర్థు లు అట్టహాసంగా దాఖలు చేశారు.
మక్తల్ అసెంబ్లీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి తాసీల్దార్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి మయాంక్మిట్టల్కు గురువారం నామినేషన్ పత్రాలు అందజేశారు.
తెలంగాణ ప్రజలు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి మాటలు నమ్మే పరిస్థితిలో లేరని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అన్నారు. గురువారం నామినేషన్ దాఖలు చేసిన అనంతరం తన నివాసంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల
తెలంగాణా రాష్ట్రం సాధించుకున్న తర్వాత సీఎం కేసీఆర్ పాలనలో నియోజకవర్గాలు అభివృద్ధి బాట పట్టాయి. గతంలో అరకొర నిధులతో అభివృద్ధికి ఆమడ దూరంగా ఉన్న మక్తల్ నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రె�
గత పాలకుల నిర్లక్ష్యం వల్ల పెండింగ్లో ఉన్న భీమా ప్రాజెక్టును తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కృషి, సహకారంతో సాధించుకున్నామని, ఈ రోజు నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పను
మండల కేంద్రం నుంచి మండల అధ్యక్షుడు ఎ ల్లారెడ్ది అధ్వర్యంలో సోమవారం మఖ్తల్ నియోజకవర్గంలో నిర్వహించిన సీఎం ప్రజా అశీర్వాద సభకు ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అభిమానులు మం డల పార్టీ నాయకులు కార్యకర
మక్తల్ పట్టణంలో ఎల్లమ్మకుంట గార్లపల్లి రోడ్డు వద్ద సోమవారం నిర్వహించిన సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ సక్సెస్ అయ్యింది. సభకు అనుకున్న దానికంటే ఎక్కువ సంఖ్యలో ప్రజలు తరలిరా వడంతో గులాబీ శ్రేణుల్లో ఫ�
ప్రజా సేవకుడు, ప్రగతి ప్రదాత, సీఎం కేసీఆర్ పాలమూరు గడ్డపై కాలు మోపనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు మద్దతుగా సోమవారం మూడు జిల్లాల్లోని నాలుగు నియోజకవర్గాల్లో నిర్వహించనున్న ప్రజా ఆశీర్
ఎన్నికల ప్రచారంలో కారు జెట్ స్పీడ్తో దూసుకెళ్తున్నది. గుండెల నిండా గులాబీ జెండా రెపరెపలాడుతున్నది. గ్రామాలు, పట్టణాలను గులాబీ దండు ముంచెత్తుతున్నది. స్వచ్ఛందంగా తరలివస్తున్న జనజాతరతో ప్రచారం హోరెత్�
సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి గడపకూ చేరుతున్నాయని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మండలంలోని కుసుమూర్తి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన సమా�
సీఎం కేసీఆర్తోనే అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి కుమారుడు చిట్టెం చాణిక్యారెడ్డి అన్నారు. గురువారం బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఎల్లారెడ్డి అధ్వర్యంలో మం డలంలోని వర్కుర్, నేరడగ
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి పరి పాలించిన కాంగ్రెస్, బీజేపీలు ప్రజలకు చేసిందేమీ లేదని బీఆర్ఎస్ మక్తల్ ఎమ్మెల్యే అభ్యర్థి చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. ఆత్మకూరు పట్టణంలో ఆపార్టీ మండ�
మక్తల్ నియోజకవర్గం ప్రగతిలో పరుగులు పెడుతున్నది. రూ.వందల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టడంతో రూపురేఖలు మారిపోయాయి. వలసలకు నిలయమైన మక్తల్ అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ సహకారంతో ఎమ్మెల్యే చిట్టెం ర
సీఎం కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి, ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని, నాడు కరువు కాటకాలతో అల్లాడిన ప్రాంతం నేడు పచ్చబడిందని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి తెలిప�