రాష్ట్రంలోని సర్కారు దవాఖానల్లోనే మెరుగైన వసతులు ఉన్నట్లు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పరకాల పట్టణంలోని లలిత కన్వెన్షన్ హాల్లో బుధవారం �
ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటూ రాష్ర్టాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తూ, సబ్బండ వర్గాల ప్రజలకు భరోసా ఇచ్చి వెన్నుదన్నుగా నిలిచిన అపర భగీరథుడు సీఎం కేసీఆర్ అని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు
రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ప్రతిపక్షాల మాటలు నమ్మి మోసపోవద్దని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. రైతులు, హమాలీలతో �
కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకునే వారికి ప్రభుత్వపరంగా ప్రోత్సాహం అందిస్తామని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. మండలంలోని కోనాయిమాకులలో స్త్రీశక్తి శానిటరీ న్యాప్కిన్స�
ప్రభుత్వ భూముల్లో ఇండ్లు నిర్మించుకున్న పేదల ఇండ్ల స్థలాల క్రమబద్ధీకరణ చేసి, పట్టాలు ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్దేనని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. సంగెం మండలంలోని మొండ్రాయి, నార్లవాయి గ్ర�
రాష్ట్రంలో మరో 20 ఏండ్లు బీఆర్ఎస్దే అధికారమని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండల కేంద్రంలో బుధవారం ఆయన పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. రూ.3.70కోట్ల వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్లు, కట్టు కాల్�
బీఆర్ఎస్ పాలన దేశానికి అవసరమని, సీఎం కేసీఆర్ ప్రధాని కావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. పట్టణంలో నిర్వహించిన బీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి ప్రతినిధుల సమావేశానికి �
తెలంగాణ ప్రజలకు గులాబీ జెండా అండగా నిలుస్తున్నదని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. దామెర మండల కేంద్రంలో పరకాల, నడికూడ మండలాల్లోని గ్రామాల వారీగా బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సంద�
అంబేద్కర్ రాసిన రాజ్యాంగంతోనే అందరికీ సమన్యాయం జరుగుతోందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. పట్టణంలో శుక్రవారం ఆయన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ
సీఎం రిలీఫ్ ఫండ్తో రాష్ట్రంలోని పేద ప్రజలకు సీఎం కేసీఆర్ అండగా నిలుస్తున్నారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. హనుమకొండలోని ఎమ్మె ల్యే నివాసంలో నియోజకవర్గంలోని పలు మండలాలకు చెంది న 31 మంది
హైదరాబాద్లో ఈనెల 14న 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. కార్యక్రమానికి ప్రజలు తరలివెళ్లేందుకు వరంగల్ జిల్లాలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
దేశానికి సీఎం కేసీఆర్ లాంటి విజన్ ఉన్న నాయకుడు కావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండల స్థాయి ఆత్మీయ సమ్మేళనం గురువారం మరియపురం శివారులోని ఎస్ఎస్ గార్డెన్లో జరి�
పరకాల ఆర్టీసీ డిపో తరలిపోకుండా చర్యలు చేపట్టినట్లు, వారం రోజుల్లోనే రూట్ల పునరుద్ధరణ చేయాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించినట్లు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తెలిపారు.