ప్రజలే నా బలం.. బలగం అని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. టికెట్ ఖరారైన నేపథ్యంలో చల్లా ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటేనే ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకా�
రాష్ట్ర సర్కారు పిలుపు మేరకు వరంగల్ జిల్లాలో ఒకేరోజు 3.26 లక్షల మొక్కలు నాటేందుకు అధికారులు సమాయత్తమయ్యారు. ఊరూరా మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేశారు. కొద్ది రోజుల క్రితం కలెక్టర్ ప్రావీణ్య అధికారులతో స�
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ రైతులకు అండగా నిలుస్తున్నారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ ఆవరణలో రూ.1.98కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులను ఆయన
రాష్ట్రంలో త్వరలో జరగబోయే శాసనసభ ఎన్నికల్లో మనమే గెలుస్తున్నమని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. సంగెం మండలంలోని వెంకటాపురంలో శుక్రవారం నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనం, మహిళ భవనం, సీసీ �
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి నూకలు చెల్లినయ్ అని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ఉచిత విద్యుత్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి తెలంగాణ రైతు వ్యతిరేక�
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి నూకలు చెల్లినయ్ అని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ఉచిత విద్యుత్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి తెలంగాణ రైతు వ్యతిరేక�
రైతులకు ఉచిత విద్యుత్ వద్దన్న రేవంత్ రైతు వ్యతిరేకి అని, తెలంగాణ రాష్ట్ర ప్రజలు రేవంత్కు కర్రు కాల్చి వాత పెట్టాలని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. రాష్ట్రంలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరా�
కాంగ్రెస్ పాలనలో రైతులు కటిక చీకట్లో అరిగోస పడ్డారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. వ్యవసాయానికి ఉచిత కరంటుపై కాంగ్రెస్ వైఖరిని ఖండిస్తూ బుధవారం మండలకేంద్రంలోని రైతు వేదికలో రైతుబంధు మం�
అన్నివర్గాల సంక్షేమమే బీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. పట్టణంలోని పలు వార్డుల్లో రోడ్డు విస్తరణలో భాగంగా ఇండ్లు కోల్పోయిన వారికి సోమవారం డబుల్ బెడ్ రూం ఇండ్ల మంజూరు
సీఎం కేసీఆర్ పాలనలోనే తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉందని, ఉచిత కరంట్ వద్దన్న కాంగ్రెస్ను రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.
నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి స్థానం లేదని, ప్రజలంతా సీఎం కేసీఆర్ వెంటే ఉన్నారని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. విశ్వనాథపురం గ్రామానికి చెందిన భూక్యా వెంకన్న, గుగులోత్ కమల్తోపాటు పలువురు
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రజలు గుణపాఠం చెప్పాలని గిరిజన సంక్షేమ,శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. సంగెం మండలంలోని చింతలపల్లి, పల్లార్గూడ, మొండ్రాయి, ముమ్మిడివరం గ్రామాల్లో రూ.12కోట్ల�
‘ఒకప్పుడు మంచినీటి కోసం కొట్లాట.. బిందెలు పట్టుకుని మైళ్ల దూరం నడిచే వారు.. ఇప్పుడు పరిస్థితి వేరు. సీఎం కేసీఆర్ అపర భగీరథుడిలా మిషన్ భగీరథ పథకం ప్రవేశపెట్టి ఇంటింటికీ శుద్ధి చేసిన గోదావరి జలాలను అందిస్