సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పాలన సాగుతోందని, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి విపక్ష పార్టీల నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నార
గృహలక్ష్మి పథకం అమలుపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే దరఖాస్తుల పరిశీలన పూర్తి కావడంతో లబ్ధిదారుల ఎంపిక చేపట్టింది. తొలి విడుత లబ్ధిదారులకు ఇండ్ల మంజూరు పత్రాలను అందజేసే కార్యక
కల్యాణలక్ష్మి ఆడబిడ్డలకు వరమని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పేర్కొన్నారు. మండలంలోని పలు గ్రామాలకు చెందిన 76 మందికి కల్యాణలక్ష్మి, షాదీ ముభారక్ లబ్ధ్దిదారులకు చెక్కులను ఆదివారం హనుమకొండలో ఎమ్మెల్యే చల్
అభివృద్ధి, సంక్షేమంలో రాష్ట్రం దేశానికే మార్గదర్శిగా నిలిచిందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండలంలోని వివిధ గ్రా మాలకు చెందిన 86 మంది లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన కల్యాణలక�
పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో జైలుకు వెళ్లి వచ్చిన చీటర్ అని, గతిలేక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని చేసిందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు.
సీఎం కేసీఆర్ నిర్మించిన ప్రాజెక్టులు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో రైతు ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా తెలంగాణ అవతరించిందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. సోమవారం గ్రేటర్ 17వ డివిజన్లోని బ�
కేసీఆర్ కృషి, పట్టుదలతోనే రాష్ట్రం సస్యశ్యామలమైందని, దేశంలో పేదల కోసం పనిచేసే ఏకైక నాయకుడు ఆయనేనని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు.
రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా విపక్షాల అడ్రస్ గల్లంతు కానుందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. హనుమకొండలోని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి నివాసంలో నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన
సీఎం కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అని పరకా ల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండలంలోని పల్లార్గూడ, మొండ్రాయి, ముమ్మడివరం, నార్లవాయి, నల్లబెల్లిలో బుధవారం రైతులకు పంట నష్టపరిహారం చెక్క�
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి బ్లాక్మెయిలర్, ఓ బ్రోకర్ అని, అతని మాటలు నమ్మి మోసపోవద్దని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గీసుగొండ మండల కేంద్రంలో అకాల వర్షంతో పంట నష్టపోయిన 1,953 �