కాంగ్రెస్కు ఓటు వేసి ఆగం కావొద్దని, మూడు గంటల కరెంటు ఇచ్చే కాంగ్రెస్ పార్టీ కావాల్నా 24 గంటల కరెంటు ఇచ్చే బీఆర్ఎస్ పార్టీ కావాల్నా ప్రజలు ఆలోచించాలని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. బుధవారం మండల�
MLA Challa Dharma Reddy | కాంగ్రెస్(Congress)కు ఓటేస్తే మళ్లీ కష్టాలు కొని తెచ్చుకున్నట్టేనని పరకాల నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి(MLA Challa Dharma Reddy )అన్నారు. జిల్లాలోని గీసుగొండ మండలం చంద్రయ్యపల�
బీఆర్ఎస్తోనే అభివృద్ధి జరిగిందని, గడిచిన తొమ్మిదిన్నరేండ్లలో పరకాల రూపురేఖలు మారాయని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. హనుమకొండలోని ఎమ్మెల్యే నివాసంలో నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన టీడీప�
తెలంగాణ ప్రాంతాన్ని దోచుకున్న కాంగ్రెస్, తెలంగాణ ప్రజలపై విషం చిమ్ముతున్న బీజేపీని నమ్మి ప్రజలు గోసపడొద్దని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండలంలోని మల్లక్కపేట, లక్ష్మీపురం, వెంకటాపురం గ్రామాల�
తెలంగాణ ప్రజలను వంచించిన దోహ్రుల పార్టీ కాంగ్రెస్ అని పరకాల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి విమర్శించారు. మండలంలోని నల్లబెల్లి, బాలునాయక్ తండా, కొత్తపల్లి, నార్లవాయి, ఎల్గూరు స్టేషన్�
రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయమని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గురువారం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో మ్యానిఫ�
వందల కోట్లతో పరకాల నియోజకవర్గాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేసిన తనను భారీ మెజార్టీతో గెలిపించి ఆశీర్వదించాలని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కోరారు. బుధవారం దామెర మండలం దమ్మన్నపేట, ఓగులాపురం, పసరగొండ, పుల�
కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలను నమ్మి ఓటు వేస్తే తెలంగాణ ప్రజలంతా ఢిల్లీకి గులాంగిరీ చేయాల్సి వస్తుందని, అదే మన ఇంటి పార్టీ బీఆర్ఎస్ను గెలిపించుకుంటే సంక్షేమ ఫలాలు పొందొచ్చని ఎమ్మెల్యే చల్లా ధర్మ
కాంగ్రెస్ పార్టీ మాయమాటలకు మోసపోయి ఓటేస్తే ప్రజ లకు మళ్లీ కష్టాలు మొదలవుతాయని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గీసుగొండ మండలంలోని ఎలుకుర్తి, ఆరెపల్లి, అనంతారం, మచ్చాపురం గ్రామాలు, సంగెం మండలంలోని త
సీఎం కేసీఆర్ పాలనలో ప్రజలు ఆనందంగా ఉన్నారని, వారి ఆశీర్వాదంతో భారీ మెజార్టీ సాధించి పరకాల నియోజకవర్గంపై గులాబీ జెండా ఎగురవేస్తామని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ధీమా వ్యక్తం చేశారు
పరకాల నియోజకవర్గం ప్రజలే తన బలం, బలగం అని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గీసుగొండ మండలంలోని కొమ్మాల, సూర్యతండా, విశ్వనాథపురం, నందనాయక్తండా, దస్రుతండా, సంగెం మండలంలోని వంజరపల్లి, కృష్ణానగర్, చింతలప