రైతులు అధైర్యపడొద్దు.. ప్రభుత్వం అండగా ఉంటుందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి భరోసా ఇచ్చారు. మండలంలోని వంజరపల్లి, పల్లార్గూడలో వడగండ్ల వానకు దెబ్బతిన్న మక్కజొన్న, వరి, మిర్చి పంటలను సోమవారం పరిశీలి
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, ముఖ్యమంత్రి కేసీఆర్పై ఉన్న విశ్వాసంతోనే విపక్ష నాయకులు బీఆర్ఎస్లో భారీగా చేరుతున్నారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.
సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతున్నదని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. 16వ డివిజన్లోని ధర్మారం ప్రభుత్వ పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో
జిల్లాలో ప్రసిద్ధి గాంచిన కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి జాతరకు మంగళవారం రాత్రి భక్తజనం పోటెత్తారు. ఉదయం హోలీ వేడుకలు జరుపుకున్న ప్రజలు.. సాయంత్రం స్వామి వారిని దర్శంచుకునేందుకు ఎడ్ల బండ్లు, ఆర్టీసీ, ప్ర�
గ్రామాభివృద్ధికి ప్రజలు సహకరించాలని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండలంలోని కాట్రపల్లి గ్రామంలో రోడ్డు విస్తరణ పనులను ఆదివారం పరిశీలించారు.
: కొమ్మాల లక్ష్మీనర్సింహ స్వామి ఆలయ అభివృద్ధికి రూ. 2.50 కోట్ల నిధులు మంజూరు చేయిస్తానని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఆలయ తూర్పు ముఖ ద్వారం వైపున 65 అడుగుల ఎత్తుతో దాతల సహ క�
బీఆర్ఎస్ పాలనలోనే తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా మారిందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గురువారం ఖిలావరంగల్ మండలంలోని విలీన గ్రామాలకు చెందిన 11మంది లబ్ధిదారులకు క్యాంపు కార్యాలయంలో కల్యా�
మహాశివరాత్రి వేడుకలు మండలంలో శనివారం ఘనంగా జరిగాయి. ఆలయాల్లో ఆయా కమిటీలు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మౌలిక వసతులు ఏర్పాటు చేశారు. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి-జ్యోతి దంపతులు చింతలపల్లి, �
ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సదుపాయాలు మెరుగు పరిచిన దృష్ట్యా విద్యార్థుల సంఖ్యను పెంచాలని వరంగల్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఉపాధ్యాయులు, గ్రామానికి చెందిన ప్రజాప్రతినిధులను కోరారు.