రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్తోపాటు అన్ని సంక్షేమ పథకాలు తెలంగాణలోని పేదలకు వరంగా మారాయని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.
దేశంలో కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయం భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అని, ఇక రానున్న రోజుల్లో దేశ్కి నేత సీఎం కేసీఆర్ కావడం ఖాయమని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.
వరంగల్ : పరకాల టీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. గీసుకొండ మండలం హవేలీలోని కాకతీయ మెగా టైక్స్టైల్ పార్కులో ఏర్పాటు �
Kitex Garments | రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు కైటెక్స్ గార్మెంట్స్ లిమిటెడ్ కంపెనీ ప్రతినిధులు మనోజ్ కుమార్, ఎచ్.ఎస్.సోది (వి.పి - బిజినెస్ ఆపరేషన్స్), తెలంగాణ ప్రభుత్వ చీఫ్ ఇన్నోవేషన్ అధికారిని డ
Mla Challa | గ్రామాలు అభివృద్ధి చెందుతేనే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని భావించి సీఎం కేసీఆర్ గ్రామాలకు అత్యధిక నిధులు మంజూరు చేస్తున్నారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.