కమలాపూర్: హుజూరాబాద్ నియోజకవర్గంలోని యువత టీఆర్ఎస్ బాటపడుతున్నారు. సంక్షేమ సర్కారు వెంటే ఉంటామని నినదిస్తున్నారు. కమలాపూర్ మండలం గూడూరు గ్రామంలో వివిధ పార్టీలకు చెందిన 50 మంది యువకులు పర�
పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కమలాపూర్ రూరల్ : హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ ను భారీ మెజారిటీతో గెలిపించి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు అండగా నిలువాలన
గీసుగొండ : నిరుపేద ప్రజలకు అండగా ఉంటూ ఆరోగ్య పరిస్థితి బాగలేక ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందిన వారికి రాష్ర్ట ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే చల్లా ధర్మరెడ్డి అన్నారు. గురువారం హన్మకొండలోని తన క�
హుజూరాబాద్ : కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ పార్టీ పన్నులు వేయడం, రాయితీలు రద్దు చేయడమే తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని రాష్ట్ర ఆర్థికశాఖమంత్రి హరీశ్రావు అన్నారు. బుధవారం ఆయన హుజూరాబాద్లో
సీఎం కేసీఆర్ | టీఆర్ఎస్ వ్యవస్థాపకుడు, సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఎదురులేని శక్తిగా ఆవిర్భవించిందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.
ముదిరాజ్| హుజూరాబాద్లో టీఆర్ఎస్ పార్టీకి రోజురోజుకు మద్దతు పెరుగుతున్నది. నియోజకవర్గం పరిధిలోని కమలాపూర్ మండలం అంబాల గ్రామ ముదిరాజ్ సంఘం నాయకులు టీఆర్ఎస్ పార్టీకి సంపూర్ణ మద్దతు తెలిపారు.
Huzurabad | హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపు లాంఛనమేనని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గురువారం కమలాపూర్ మండలం అంబాల గ్రామంలో ఇంటింటికి ప్రచారం నిర్వహించిన �
హన్మకొండ : తెలంగాణకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేసిందేమి లేదని, నిత్యావసర ధరలు పెంచి ప్రజలను దోచుకుంటున్న బీజేపీ పార్టీ నాయకులు ఓట్ల కోసం వస్తే ప్రజలు నిలదీయాలని పరకాల నియోజకవర్గ ఎమ్మెల్యే చల్లా ధర్�
Huzurabad | దళిత బంధు పథకంపై కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రజలు ఎవరు అలాంటి దుష్ప్రచారాలను నమ్మవద్దు. బీజేపీ పార్టీ నాయకులు దళిత బంధు ఆపాలని కుట్రలు చేస్తున్నారు. ఎవరెన్ని కుట్రలు చేసిన దళిత బంధు
టీఆర్ఎస్లో చేరికలు | కమలాపూర్ మండలంలోని కమలాపూర్, నేరెళ్ల, మాదన్నపేట గ్రామాలకు చెందిన 40మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఆదివారం టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఎమ్మెల్యే ధర్మారెడ్డి | కమలాపూర్ మండలం ఉప్పలపల్లి, నెరేళ్ల,శనిగరం గ్రామాల నుంచి వివిధ పార్టీలకు చెందిన పలువురు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, మండల ఇంచార్జి పేరియాల రవీందర్ సమక్షంలో వంద మందికి పైగా ట�
వరంగల్ అర్బన్ : అధికార టీఆర్ఎస్ పార్టీలోకి చేరికల జోరు కొనసాగుతుంది. హుజురాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ మండలం అంబాల, నెరేళ్ల గ్రామాల నుండి వివిధ పార్టీలకు చెందిన సుమారు వంద మంది పరకాల ఎమ్మెల్యే చల్