ఒకరి రక్తదానం-ముగ్గురికి ప్రాణదానం’ అనే నినాదంతో టీఎస్ఆర్టీసీ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన 101 మెగా రక్తదాన శిబిరాలకు అనూహ్య స్పందన వచ్చింది. రక్తదాన శిబిరాల్లో 3,315 మంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదా
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన అనంతరం సీఎం కేసీఆర్ అన్ని వర్గాల సంక్షేమానికి కృషిచేస్తున్నారని ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన కుల సం�
తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో దేశాభివృద్ధి కోసం అడుగులు వేస్తున్న దమ్ము, ధైర్యమున్న నాయకుడు సీఎం కేసీఆర్ అని ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. ధర్పల్లి మండల కేంద్రంలోని మున్�
మహిళా ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. వేసవి నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రయాణించే మహిళలకు ఆర్థికభారం తగ్గించేందుకు రూ.80కే టీ-24 టికెట్ను అందించాలని నిర్ణయించింది.
తొమ్మిదేండ్ల పాలనలో దేశాన్ని రూ.100 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకే దక్కుతుందని రూరల్ ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్ర�
కేసీఆర్ పాలనలో ప్రతి కుటుంబానికీ సంక్షేమ ఫలాలు అందాయని, గడప గడపకూ ప్రభుత్వ పథకాలు చేరాయని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. తెలంగాణ ప్రజలను సీఎం కేసీఆర్ కన్�
భారత రాష్ట్ర సమితి కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని, పార్టీకి కార్యకర్తలే పట్టుగొమ్మలని ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. సిరికొండ మండలంలోని కేజీదాస్ ఫంక్షన�
ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పుట్టిన రోజు వేడుకలను బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
ప్రజాసంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. మండలంలోని అన్సాన్పల్లి గ్రామానికి చెందిన మున్నూరుకాపు, గంగపుత్ర కమ్యూనిటీహాల్ నిర్మాణాలకు మంజూరైన ప్రొసీడింగ్ కాపీలను సం�
వివాహాలు, శుభకార్యాల నిమిత్తం కిరాయి తీసుకొనే ఆర్టీసీ బస్సులపై సంస్థ 10 శాతం రాయితీ ప్రకటించింది. జూన్ 30 వరకు అన్నిరకాల బస్ సర్వీసులకు ఈ రాయితీ వర్తిస్తుందని తెలిపింది.
ఆలయాల నిర్మాణానికి స్వరాష్ట్ర పాలనలో సీఎం కేసీఆర్ పుష్కలంగా నిధులు మంజూరు చేస్తున్నారని ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ హయాంలోనే పల్లెలు అభివృద్ధి చెందుతున్నాయని ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు.