ప్రతి గ్రామంలో రూ. 10 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. అన్ని రంగాల్లో అభివృద్ధికి సహకరిస్తున్న సీఎం కేసీఆర్ను మరోసారి ఆశీర్వదించాలని కోర�
త్వరలో డబుల్ బెడ్ రూం ఇండ్లను పంపిణీ చేస్తామని ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. ఎన్నికలకు ముందు సీఎం కేసీఆర్ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు కృషి చేస్తున్నామని పే�
ప్రజలకు పరిపాలనను మరింత చేరువ చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నారని ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నా రు. ధర్పల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పంచాయతీరాజ్ �
సీఎం కేసీఆర్ నేతృత్వంలో రూరల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆశించిన మేర అభివృద్ధి చేశానని, ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ తనను ఆశీర్వదించాలని ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గో
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో టాస్క్ (TASK) ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఐటీ జాబ్మేళాను ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ప్రారంభించారు. జాబ్మేళాకు (Job Mela) పెద్ద సంఖ్యలో యువత తరలివచ్చారు.
రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీ నాయకులు గ్రామాలకు వచ్చి కల్లబొల్లి మాటలు చెబుతారని, వాటిని నమ్మి మోసపోవద్దని ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. మోసప�
రూరల్ నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో ఏడు చెక్డ్యాంల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.18 కోట్ల నిధులు మంజూరుచేసినట్లు ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు.
ఆర్టీసీ ఉద్యోగుల విలీన బిల్లును శాసనసభ ఆమోదించడంతో ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ హర్షం వ్యక్తంచేశారు. ఆదివారం బిల్లు ఆమోదం పొందిన అనంతరం హైదరాబాద్లోని తన నివాసానికి చేరుకున్న బాజిరెడ్డి గోవ�
ఉమ్మడి రాష్ట్ర పాలనలో తొమ్మిది దశాబ్దాల నుంచి కార్పొరేషన్గా ఉన్న ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ స్పష్టం చేశా�
సీఎం కేసీఆర్ది గొప్ప మనసని, ఆర్టీసీ ఉద్యోగులకు గొప్ప వరం ప్రకటించి వారి కష్టాలన్నీ ఏకకాలంలో పోగొట్టారని టీఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కొనియాడారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడ
రవాణా వసతి లేక పల్లె ప్రజల అవస్థలెన్నో. సమైక్య పాలనలో ఆర్టీసీ సేవలు పట్టణాలతో పాటు కొన్ని ఊర్లకే పరిమితమయ్యాయి. కానీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రోడ్డు రవాణా సంస్థ సేవలు విస్తృతమయ్యాయి.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి వ్యాఖ్యలపై రైతులు భగ్గుమన్నారు. మూడు గంటలు చాలన్న కాంగ్రెస్కు ఇక మూడినట్లేనని మండిపడ్డారు. గుండారం రైతువేదికలో నిర్వహించిన రైతుసదస్సులో ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డ�
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో అప్రమత్తంగా ఉండాలని ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అధికారులను ఆదేశించారు. విస్తారంగా కురుస్తున్న వర్షాలపై మంగళవారం రాత్రి ఆ
దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న గిరిజనుల కల ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో నెరవేరిందని, పోడు రైతులు నేడు పట్టాదారులు అవుతున్నారని ఆర్టీసీ చైర్మన్, రూర ల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. బీఆర్ఎస్ ప