కాంగ్రెస్ నాయకులు చెప్పే మోసపూరిత మాటలను ప్రజలు నమ్మి మోసపోవద్దని, బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. మండల కేంద్రంల�
నా 45 ఏండ్ల రాజకీయ జీవితం పేదలకు అంకితం చేశానని, బలహీనులను బలవంతులను చేయడానికే తాను కృషి చేస్తానని నిజామాబాద్ రూరల్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. డిచ్పల్లి మండల క�
యాభై ఏండ్లు పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం దళితులకు ఒరగబెట్టిందేమీ లేదని, ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాతే దళితులను ఆదుకోవడానికి సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టి, వారికి సమాజంలో మంచి గుర్త�
గడిచిన తొమ్మిదిన్నర ఏండ్లలో ఎవరూ చేయనంతగా కోట్లాది రూపాయలతో రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టామని, అభివృద్ధిని చూసి ఓటు వేయాలని బీఆర్ఎస్ రూరల్ నియోజకవర్గ అభ్యర్థి బాజిర�
కాంగ్రెస్ పార్టీ మాయ మాటలు నమ్మవద్దని రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. ఆ పార్టీ నాయకులు అబద్ధపు హామీలతో ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. నగర శివారులోని 13వ డివి�
నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్కు గ్రామాల్లో రోజురోజుకూ మద్దతు పెరుగుతున్నది. ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని ఆయా గ్రామాల వారు తీర్మ�
అభివృద్ధి చేసేది ఎవరో.. మాయమాటలు చెప్పేది ఎవరో ప్రజలు గమనించాలని రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. మండలంలోని సుద్దులం గ్రామంలో రూ.6.65 కోట్ల అభివృద్ధి పనులను, గ్రామంలో ఏర్పాటు చేసిన జయశంకర్స�
ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్కు రోజురోజు మద్దతు పెరుగుతున్నది. సబ్బండ వర్గాలు అభివృద్ధికి పట్టం కడుతున్నాయి. బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా ఏకగ్రీవ తీర్మానాలు జోరందుకున్నాయి.
రాష్ట్రంలో మారుమూల తండాలను గ్రామపంచాయతీలుగా మార్చి.. వాటిని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్దేనని గిరిజన, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు.
నిజామాబాద్ నగర శివారులోని పాంగ్రాలో రాష్ట్ర ప్రభుత్వం రూ.3కోట్లతో నిర్మించనున్న జిల్లా బంజారా భవన్కు గిరిజన, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, రూరల్ ఎమ్మెల్యే బాజిరె
ఎన్నికల్లో గెలిస్తే ఐదురోజుల్లో పసుపు బోర్డు తెస్తానని హామీ ఇచ్చిన ధర్మపురి అర్వింద్..ఇప్పుడు పసుపు బోర్డు ఎక్కడా? అని రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ప్రశ్నించారు.
MLA Bajireddy Govardhan | రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్ పార్టీలో వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా డిచ్పల్లి మండలం గొల్లపల్లి, నిజామాబాద్ రూరల్ మండలం �