మండలంలోని బంజారా సేవా సంఘం నాయకులు జిల్లా కేంద్రంలో ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ధర్పల్లి జడ్పీటీసీ సభ్యుడు బాజిరెడ్డి జగన్ను ఆదివారం కలిశారు.
రానున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీని ప్రజలు భూస్థాపితం చేయడం ఖాయమని రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. బీజేపీ మోసపూరిత పార్టీ అని అందుకే ఆ పార్టీని వీడుతున్నారని చెప్పారు. డిచ్పల్లి, ఇందల్�
ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారిని అన్ని రకాలుగా ఆదుకుంటామని ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. సిరికొండ మండలం పెద్దవాల్గోట్ గ్రామానికి చెందిన బి.నర్సయ్య క�
జిల్లాకేంద్రంలోని బోర్గాం కమాన్ వద్ద హైవేపై దివంగత ప్రధాని స్వర్గీయ పీవీ నర్సింహారావు విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ గురువారం భూమిపూజ చేశారు.
క్రీస్తు బోధనలు అందరికీ ఆచరణీయమని ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెలేయ బాజిరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారు. యేసుక్రీస్తు పుట్టినరోజును క్రిస్మస్ పర్వదినంగా ప్రపంచమంతా ఆదివారం జరుపుకొన్న వేళ ఆయన ఒక ప్రకట�
రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి ప్రజల సౌకర్యార్థం నిర్మిస్తున్న రోడ్లను ధ్వంసం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, కేజ్వీల్ ట్రాక్టర్స్ ఎలాంటి రక్షణ ప్రత్యామ్నాయ మార్గాలు �
అయ్యప్ప మాలధారులకు టీఎస్ ఆర్టీసీ శుభవార్త అందించింది. రాష్ట్రంలోని అయ్యప్ప స్వామి భక్తులు శబరిమలకు సురక్షితంగా వెళ్లి రావడానికి అనువుగా భక్తుల కోసం రాయితీపై ప్రత్యేక బస్సులను సమకూరుస్తున్నామని ఆర్ట
ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ వెల్లడి నిజామాబాద్ నుంచి తిరుమలకు బస్సు ప్రారంభం ఖలీల్వాడి, జూలై 8 : ఆర్టీసీలో కారుణ్య నియామకాల ద్వారా విడతల వారీగా 1,200 ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఆర్టీసీ చైర్మన్,
నిజామాబాద్ : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి భారీగా టీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా జిల్లాలోని ఇందల్వాయి మండలంమల్లాపూర్ గ
బీజేపీ నాయకులకు అవగాహన లేదు రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడం విడ్డూరం ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ నిజామాబాద్ రూరల్, నవంబర్ 11: రాష్ట్రంలో అత్యధికంగా సాగవుతున్న ధాన్యం కొ�
ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ బ్రహ్మకుమారీల భవన నిర్మాణానికి భూమిపూజ ధర్పల్లి, నవంబర్ 10 : ప్రతిఒక్కరూ ఆధ్యాత్మిక చింతనను కలిగి ఉండాలని, ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత ల�