విప్ అరెకపూడి గాంధీ బసవతారకనగర్ వాసులకు ఇండ్ల మంజూరు పత్రాల అందజేత మియాపూర్, జనవరి 21 : టీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పటికీ పేదల పక్షపాతిగానే పని చేస్తుందని, వారి కష్టనష్టాల్లో అండగా నిలిచి భరోసాను కల్పిస్త�
మియాపూర్, జనవరి 17 : ప్రజల సౌకర్యం కోసం చేపట్టే పనులలో జాప్యం చేసే గుత్తేదారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ అన్నారు. ఇదే సమయంలో వారికి కేటాయించబడ్డ పనులను సకాలంలో పని చేస్తున్న గుత్�
విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ వివిధ డివిజన్లలో అధికారులు, కార్పొరేటర్లతో కలిసి పర్యటన కొండాపూర్, జనవరి 17 :నియోజకవర్గ వ్యాప్తంగా నెలకొన్న సమస్యలను స్వయంగా పరిశీలిస్తూ వెంటనే శాశ్వత పరిష్కార దిశగా సంబ�
కొండాపూర్, డిసెంబర్ 28 : ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. మంగళవారం ఆయన కొండాపూర్ డివిజన్ పరిధిలోని సిద్ధిక్నగర్, అంజయ్య�
కొండాపూర్, డిసెంబర్ 21 : రాష్ట్రంలో సాగు, తాగు నీటి సమస్యలు లేకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. మంగళవారం కొండాపూర్ డివిజ�
శేరిలింగంపల్లి, డిసెంబర్ 16: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రాయదుర్గం-టౌలిచౌకి ఫ్లై ఓవర్ నెలాఖరులో ప్రజలకు అందుబాటులోకి రానున్నదని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి అన్నారు. గురువారం �
మియాపూర్, డిసెంబరు 15 : నియోజకవర్గంలోని ప్రతి డివిజన్ను అభివృద్ధి పరచటమే తన లక్ష్యమని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని రాఘవేంద్ర కాలన
ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ రూ. 22.50 లక్షల సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ మియాపూర్, డిసెంబర్ 14 : ప్రజల కష్టనష్టాల్లో ప్రభుత్వం అండగా నిలుస్తుందని వారిని అన్ని విధాలా ఆదుకునేందుకు నిరంతరం కృషి �
శేరిలింగంపల్లి, డిసెంబర్ 12: నలగండ్ల హుడా కాలనీలో మంజీరా పైపులైన్ పనులు వెంటనే పూర్తి చేయాలని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. నలగండ్ల హుడా కాలనీలో నూతనంగా నిర్మించనున్�
మియాపూర్, నవంబర్ 29 : భవిష్యత్లో ముంపు సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని చేపట్టిన నాలా విస్తరణ పనులు వేగవంతం చేయాలని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. సోమవారం శేరిల�
మియాపూర్, ఆగస్టు 18 : నిరుపేదలకు అండగా సీఎం సహాయనిధి పథకం నిలుస్తున్నదని, అత్యవసర సమయాలలో భరోసాను నింపుతున్నదని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గవ్యాప్తంగా ఆయా డివిజన్లకు
మియాపూర్, ఆగస్టు 7: పేదల ఆకలి తీర్చటమే ప్రధాన లక్ష్యంగా తమ ప్రభుత్వం కృషి చేస్తున్నదని, ఇందుకు అనుగుణంగా అవసరమైన పథకాలను ప్రజల దరికి చేరుస్తున్నదని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ అన్నారు. ప్రభుత్వ ఆదేశాల
ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అభివృద్ధి పనులకు శంకుస్థాపన మియాపూర్, జూలై 31 : రాష్ట్రంలోనే అతి పెద్ద నియోజకవర్గమైన శేరిలింగంపల్లి ఐటీ పరిశ్రమలకు నెలవుగా ఉన్నదని, ఇంతటి గుర్తింపు కలిగిన నియోజకవర్గాన్ని సీఎం �
శేరిలింగంపల్లి, జూలై 28: కంచె గచ్చిబౌలి నవోదయ కాలనీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయనున్నట్లు ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ తెలిపారు. బుధవారం గచ్చిబౌలిలోని నవోదయ కాలనీలో రూ. 2 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించ�
మియాపూర్, జూలై 17 : 20 వేల లీటర్ల వరకు తాగునీటిని వినియోగించుకునే ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తున్నదని, పేద మధ్యతరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకుని ప్రకటించిన ఈ పథకాన్ని సద్వినియోగం చేస�