మియాపూర్, జూన్ 22 : ప్రభుత్వం ఎన్నికల ముందు ఉచిత తాగునీటి పథకాన్ని ప్రకటించిందని, ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ప్రయత్నాలు ఇప్పటికే ముమ్మరంగా కొనసాగుతున్నాయని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ అన్నారు. ప్రభు�
మియాపూర్, జూన్ 21: తెలంగాణ సిద్ధాంత కర్త ఆచార్య జయశంకర్ సార్ వర్ధంతి కార్యక్రమాన్ని శేరిలింగంపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా నిర్వహించారు. మియాపూర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విప్ గాంధీ నేతృత�
నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా.. ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ మియాపూర్, జూన్ 20 : నియోజకవర్గ సమగ్రాభివృద్ధి విషయంలో ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునే దిశగా విశేష కృషి చేస్తున్నట్లు, అభివృద్ధి
శేరిలింగంపల్లి, జూన్ 15 : వర్షాకాలాన్ని దృష్టిలో పె ట్టుకుని నాలా విస్తరణ పనుల్లో వేగాన్ని పెంచాలంటూ ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. మంగళవారం ఆయన గచ్చి�
మియాపూర్, జూన్ 13 : శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో సమస్యలను పరిష్కరించి అభివృద్ధి పథంలో నడిపిస్తానని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. ఇందుకోసం అధిక నిధుల మంజూరీకి కృష�
మియాపూర్, జూన్ 10 : ప్రజారోగ్యం ప్రజా రక్షణే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ అన్నారు. అన్ని వేళలా ప్రజలకు అండగా నిలుస్తూ కొండంత భరోసాను కల్పిస్తూ సీఎం కేసీఆర్ పాలనను కొనసాగిస�
కొండాపూర్/ శేరిలింగంపల్లి, జూన్ 8 : నియోజకవర్గవ్యాప్తంగా వరద ముంపు సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపడుతున్నామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. మంగళవారం ఆయన చందానగర్ డ�
శేరిలింగంపల్లి, జూన్ 4 : సీఎం సహాయ నిధికి సెక్టార్ థెరపీయూటిక్ ఇండియా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రమేశ్ పంచాంగుల తరపున రూ.15 లక్షల చెక్కను శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ శుక్రవారం రాష్ట్ర పుర
కొండాపూర్/మియాపూర్/శేరిలింగంపల్లి, జూన్ 2 : తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు బుధవారం చందానగర్, కొండాపూర్ డివిజన్లలో ఘనంగా నిర్వహించారు. ఎంతో మంది ఉద్యమకారుల త్యాగాలతో సాధించిన రాష్ట్రం టీఆర్ఎస్ పాలన
విప్ అరెకపూడి గాంధీ చందానగర్ సర్కిల్ పరిధిలో మాన్సూన్ బృందాల ప్రారంభం.. బల్దియాలో తొలి మాన్సూన్ బృందం మియాపూర్, మే27: బల్దియాలోనే తొలి మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలను చందానగర్ సర్కిల్లో ప్రభుత్
మియాపూర్, మే26: రాష్ట్రంలోనే అతి పెద్దదైన శేరిలింగంపల్లి నియోజకవర్గంలో 6 లక్షలకు పైగా జనాభా నివసిస్తుండగా.. ఇంత మొత్తం ప్రజానీకానికి కేవలం నాలుగు వ్యాక్సినేషన్ కేంద్రాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయని శే�
మియాపూర్ , మే 19 : ప్రజల సౌకర్యం కోసం నియోజకవర్గంలో కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం చుడుతున్నదని అలాంటి పనులను సకాలంలో పూర్తి చేయకుండా వదిలేస్తుండటం వల్ల లక్ష్యం నెరవేరడం లేదని ప్రభుత�
మియాపూర్, మే 17: వర్షాకాలంలో నాలా పరిసర ప్రాంతాల్లో ముంపు సమస్య పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇప్పటి నుంచే అధికారులు అప్రమత్తం�