మియాపూర్ , మే 11 :రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని ఎక్కడా ముంపు సమస్య పునరావృతం కాకుండా వరద కాలువల నిర్మాణాన్ని అత్యంత పటిష్టంగా చేపడుతున్నట్లు ప్రభుత్వ విప్ , శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడ�
మియాపూర్ , మే 10 : విలువైన చెరువు స్థలాలు కబ్జాకు గురి కాకుండా కాపాడుకుంటూనే వాకింగ్ ట్రాక్లు, పచ్చదనంతో కళకళలాడేలా తీర్చిదిద్ది ప్రజలకు ఆహ్లాదాన్ని పంచే స్పాట్లుగా తీర్చిదిద్దటమే తన లక్ష్యమని ప్రభు�
మియాపూర్ , మే 9 : రాష్ట్రంలో కరోనా సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పటికీ ప్రజా సంక్షేమాన్ని ప్రభుత్వం నిరంతరాయంగా కొనసాగిస్తున్నదని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ అన్నారు. శేరిలింగంపల్లి నియోజవక
మియాపూర్ , మే 5 : రాష్ట్ర సమగ్రాభివృద్ధితో పాటు ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ అన్నారు. ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధిలో ముం దుకు సాగుతు�
ఎమ్మెల్యే అరెకపూడిగాంధీరంజాన్ కానుకలు పంపిణీ మియాపూర్, మే 1 : తెలంగాణ ప్రభుత్వం అన్ని కులాలు మతాలకు సమ ప్రాధాన్యతనిస్తూ వారి అభ్యున్నతి కోసం పాటుపడుతున్నదని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ అన్నారు. గతంల
మియాపూర్/కొండాపూర్ , ఏప్రిల్ 30 : కొవిడ్ రెండో దశ వ్యాప్తి వేగంగా కొనసాగుతున్న ప్రస్తుత సమయంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని , కొవిడ్ నిబంధలను తూచా తప్పకుండా పాటించి ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని ప్రభుత్
మియాపూర్, ఏప్రిల్ 21 : కేవలం పారిశుధ్య కార్మికుల కృషితోనే పూర్తిస్థాయి స్వచ్ఛ పరిసరాలు నెలకొల్పటం కష్టమని, ఇందులో ప్రజల భాగస్వామ్యం కూడా ఎంతో అవసరమని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గ�
వేసవి కాలన్ని దృష్టిలో పెట్టుకుని తాగునీటికి ఎద్దడి రాకుండా చూడాలని, అదనంగా వేసవి ప్రణాళికతో ప్రజలకు నీటిని పూర్తిస్థాయిలో అందించేందుకు సంసిద్ధంగా ఉండాలని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అర�
ముందస్తు ప్రణాళికలు తయారు చేయాలి జలమండలి అధికారులతో ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ మియాపూర్ , మార్చి 31 : వేసవిలో ఎక్కడా తాగునీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలతో అధికారులు సిద్ధంగా ఉండాలని ప్రభుత్వ విప్
మియాపూర్, మార్చి 29 : చెరువులను కాపాడి ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేందుకు తమ ప్రభుత్వం తగినన్ని నిధులను మంజూరు చేస్తున్నా.. ఆ పనులను సకాలంలో చేయకుండా కాలయాపన చేస్తున్నారని, ఇది ఏమాత్రం సమంజసం కాదని దీనివల్ల చె�
కొండాపూర్ : శాంతి, భద్రతల సంరక్షణలో పోలీసులకు సీసీ కెమెరాలు ఎంతగానో సహకరిస్తున్నాయని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. బుధవారం చందానగర్ డివిజన్ పరిధిలోని �