ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ రూ. 3 కోట్ల 53 వ్యయంతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన పాల్గొన్న కార్పొరేటర్లు, జీహెచ్ఎంసీ అధికారులు హఫీజ్పేట్, జూలై17: శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి పరిచ�
మియాపూర్ , జూలై 16 : సీఎం కేసీఆర్ మార్గదర్శనం మంత్రి కేటీఆర్ తోడ్పాటుతో నియోజకవర్గాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యమని, ఇందుకోసం అహర్నిషలు కృషి చేస్తున్నట్లు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి గా�
మియాపూర్, జూలై 15 : హరితహారం కార్యక్రమాన్ని మరింత విస్తృతం చేసి పచ్చదనాన్ని పెంచేందుకు యాంత్రికతను వినియోగించుకుంటున్నట్లు, దీనివల్ల మరిన్ని సత్ఫలితాలు వస్తాయని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ అన్నారు. ద
విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ మియాపూర్, జూలై 11 : ప్రజా సంక్షేమమే పరమావధిగా ప్రభుత్వం కృషి చేస్తున్నదని, అన్ని వేళలా వారికి అండగా ఉంటూ భరోసా కల్పిస్తున్నదని ప్రభుత్వ విప్ �
మియాపూర్, జూలై 10 : ప్రతి ఆవాసం బాగుంటే తద్వారా వీధి బాగుంటుందని ఇలాంటి పరిశుభ్ర వాతావరణంతో నిత్యం ఆరోగ్యం మన చెంతనే ఉంటుందని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ అన్నారు. ఎవరికి వారు చిత్తశుద్ధితో కృషి చేస్తే ప�
కొండాపూర్, జూలై 9 : నియోజకవర్గంలోని సమస్యల శాశ్వత పరిష్కార దిశగా ముందుకు సాగుతున్నామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా చందానగర్ డివిజన్ పరిధిలోని దీప్తిశ్రీనగర
పరిశుభ్రతకు ప్రాధాన్యం పర్యటించిన ఎమ్మెల్యే గాంధీ, కార్పొరేటర్లు, అధికారులు హఫీజ్పేట్, జూలై8: ప్రజారోగ్యం దృష్ట్యా పరిసరాల పరిశుభ్రత ఎంతో ముఖ్యమని అందుకు పట్టణప్రగతి కార్యక్రమంలో ప్రాధాన్యతనిస్తున�
ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ రెండోరోజు పట్టణ ప్రగతి నాటిన ఎమ్మెల్యే గాంధీ, కార్పొరేటర్లు, అధికారులు శేరిలింగంపల్లి, జూలై 2: పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రెండో రోజు శేరిలింగంపల్లి డివిజన్
మియాపూర్, జూన్ 30 : మనం ఆవాసాలను మరింతగా బాగుచేసుకునేందుకు, పరిశుభ్రంగా మలుచుకునేందుకు పట్టణ ప్రగతికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అధికారులు, ప్రజా ప్రతినిధులు క్షే�
ఎమ్మెల్యే, విప్ గాంధీ నేడు మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా లింకు రోడ్లు ప్రారంభం లింకు రోడ్లను అధికారులతో కలిసి పరిశీలించిన విప్ గాంధీ మాదాపూర్, జూన్ 27: ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణానికి ప్రభుత్వం లింకు
మియాపూర్, జూన్ 25 : శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని ఆయా డివిజన్లకు చెందిన లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి పథకం ద్వారా మంజూరైన రూ. 1.54 లక్షల విలువైన చెక్కులను కార్పొరేటర్లు నార్నె శ్రీనివాసరావు, ఉప్పపపాటి శ్రీ�
మియాపూర్, జూన్ 24 : ఆపదలో ఉన్న పేదలకు కొండంత అండగా సీఎం సహాయ నిధి పథకం నిలుస్తున్నదని, ఈ పథకం ద్వారా తమ ఆరోగ్యాలను కాపాడుకుంటూ పేదలు హాయిగా జీవితాన్ని గడుపుతున్నారని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ అన్నారు.
విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ చందానగర్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన రూ. 2.15 కోట్ల వ్యయంతో పనులు కొండాపూర్, జూన్ 23 : విపత్కర పరిస్థితుల్లోనూ అభివృద్ధి పనులు ఆగకుండా ముందుకు సాగుతున్నాయని ప్రభుత్వ విప�