నియోజవర్గాన్ని పూర్తి స్థాయి మౌలిక వసతులతో అభివృద్ధి పథంలో ముందుకు నడిపించటమే తన లక్ష్యమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. ఇందుకోసం ప్రణాళికా బద్ధంగా నిరంతర కృషితో ముందుకు సాగుతున్నా
కంటి సమస్యలు ఉన్నవారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కంటి వెలుగు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగిందని స్థానిక ఎమ్మెల్యే, విప్ అరెకపూడి గాంధీ అన్నారు.
డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారాన్నందించే దిశగా పనులు చేపడుతున్నట్లు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. బుధవారం నియోజకవర్గ పరిధిలోని చందానగర్ డివిజన్ శివాజీనగర్లో అండర్గ్రౌండ్
జాతీయ రహదారులపై ఉన్న చౌరస్తాలు సుందరీకరణతో ప్రజలను విశేషంగా ఆకట్టుకోనున్నాయి. చూడచక్కని నిర్మాణాలతో మరింత అందాన్ని సంతరించుకునేందుకు సిద్ధం అవుతున్నాయి.
పేదల కష్ట నష్టాలలో సీఎం కేసీఆర్ అండగా నిలుస్తున్నట్లు విప్ అరెకపూడి గాంధీ అన్నారు. కల్యాణ మైనా.. కష్టమైనా పూర్తి భరోసాను కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.
గచ్చిబౌలి - మియాపూర్ల మధ్య ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు రూ. 263.09 కోట్ల వ్యయంతో 3 కిలోమీటర్ల పొడవున చేపట్టిన గ్రేడ్ సెపరేటర్ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయని ప్రభుత్వ విప్, ఎమ్మెల్య�
కొండాపూర్ : ప్రజా సమస్యల పరిష్కార దిశగా ముందుకు సాగుతున్నామని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. ఆదివారం ఆయన నియోజకవర్గం పరిధి కొండాపూర్ డివిజన్లోని గె
కొండాపూర్, జనవరి 31 : నియోజకవర్గ వ్యాప్తంగా నెలకొన్న సమస్యలకు శాశ్వత పరిష్కారమందించే దిశగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. సోమవారం ఆయన చందానగర్ �