గతంలో ప్రధాన దారుల్లో సరైన విద్యుత్ దీపాలు లేక వాహనదారులు అనేక ఇబ్బందులుపడ్డారు. చిమ్మచీకటిలో ముందు వెళ్తున్న వాహనాలు కనబడక ఎన్నో ప్రమాదాలు కూడా జరిగాయి.
ఉమ్మడి పాలనలో అభివృద్ధికి దూరంలో ఉన్న పల్లెలు నేడు ప్రత్యేక రాష్ట్రంలో పల్లెలు అభివృద్ధి చెందుతూ పట్టణాలను తలపిస్తున్నాయని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు.
కొత్తూరు మండలంలోని జహంగీర్ పీర్ దర్గా ఉర్సులో భాగంగా తొలిరోజు గురువారం వక్ఫ్ బోర్డు చైర్మన్ మసియుల్లాఖాన్, ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
పేదప్రజల కళ్లల్లో వెలుగులు నింపటం కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని, దీనిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అ�
దినదిన అభివృద్ధితో ఇప్పటికే షాద్నగర్ నియోజక వర్గం రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు పొందింది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాకే ఫరూఖ్నగర్ మండలంలోని మారుమూల గ్రామీణ ప్రాంతాలు, తండాలు ఎంతో అభివృద్ధి చెంద�
సీఎం కేసీఆర్ లాంటి గొప్ప విజన్ ఉన్న నాయకుడి నాయకత్వమే దేశానికి ఎంతో అవసరమని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. నందిగామ మండలం రంగాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు బీర్ల శ్రీశైలం, బీ�
సీఎం కేసీఆర్ సహకారంతో షాద్నగర్ నియోజకవర్గ అభివృద్ధికి రికార్డు స్థాయిలో నిధులు మంజూరయ్యాయని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ తెలిపారు. గురువారం షాద్నగర్ పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మ�
రోడ్ల నిర్మాణంతో గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. కొత్తూరు మండల పరిధిలోని ఎస్బీపల్లి నుంచి కేశంపేట మండల్ కొత్తపేట వరుకు రూ. 20 కోట్ల సీఆర్ఎఫ్ నిధులతో నిర్మించనున్న డబుల�
రాష్ట్రంలోని ప్రతి పేద దళిత కుటుంబం ఆర్థికంగా మరింత అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టారని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. షాద్నగర్ పట్టణంలోని క్రిస్టియన్
సీఎం రిలీఫ్ ఫండ్ పథకం ఆపదలో ఉన్న పేద ప్రజలకు వరం లాంటిదని, సంక్షేమ పథకాలను అర్హులు సద్వినియోగం చేసుకోవాలని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు.
క్రీడలు మానసిక ఉల్లాసాన్నిస్తాయని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. పట్టణంలోని మినీ స్టేడియంలో శనివారం నిర్వహించిన షాద్నగర్ ప్రీమియం లీగ్-1 క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించారు.