సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్లోకి చేరుతున్నారని, పార్టీ అభివృద్ధి కోసం కష్టపడే వారికి సముచిత స్థానం కల్పిస్తామని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు.
షాద్నగర్, ఆగస్టు7 : రైతుల సంక్షేమమే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తుందని షాద్ నగర్ ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. ఆదివారం చౌదరిగూడ మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటుచేసిన డీసీఎంఎస్ రైతు స�
షాద్నగర్, ఆగస్టు1 : గ్రామాల మధ్య రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చర్యలు తీసుకుంటుందని షాద్నగర్ ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా �
కొత్తూరు, జూలై 3 : ప్రజలకు తాగునీరు అందించేందకు టీఆర్ఎస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని కుమ్మరిగూడలో నియోజకవర్గ
షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ మేకగూడలో పీఏసీఎస్ నూతన భవన నిర్మాణానికి భూమిపూజ నందిగామ, మే 6 : రైతుల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు.
రంగారెడ్డి : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా రంగారెడ్డి జిల్లా జిల్లెడు చౌదరిగూడ మండలం గాలిగూడ గ్రామానికి చెందిన పలువురు బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు గురువారం షాద్నగర్ ఎమ్మెల�
కొందుర్గు, మె 02 : యువత సన్మార్గంలో నడవాలని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా జిల్లెడు చౌదరిగూడ మండలంలోని లాల్పహాడ్ చౌరస్తాలో నూతనంగ ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ విగ�
షాద్నగర్టౌన్, మే 01 : దేశాభివృద్ధిలో కార్మికుల పాత్ర కీలమని ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ అన్నారు. ప్రపంచ కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని షాద్నగర్ పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయ సమావేశ మంది�
షాద్నగర్, ఏప్రిల్26 : టీఆర్ఎస్ పాలనలో కొనసాగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే షాద్నగర్ ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్�
కొత్తూరు, ఏప్రిల్ 6: రోడ్ల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. అందులో భాగంగా నియోజకర్గంలోని అన్ని ప్రాంతాల్లో రోడ్లు నిర్మిస్తున్నామని చెప్పారు. మున్సిపల్ చై