నందిగామ,మార్చి31 : అన్ని వర్గాల ప్రజలను అర్థికంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. నందిగామ మండలం నర్సప్పగూడ గ్రామంలో రూ.20లక్షల ఎస్డీఎఫ్ �
షాద్నగర్టౌన్, మార్చి 14 : ప్రభుత్వం సూచించిన విధంగా పట్టుసాగు చేస్తున్న రైతులకు సంపూర్ణ సహకారం అందించి వారి ఎదుగుదలకు తోడ్పాటును అందించాలని షాద్నగర్ ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ సోమవారం అసెంబ్లీలో ప్
కొందుర్గు, మార్చి 10 : మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. గురువారం జిల్లెడు చౌదరిగూడ మండలంలోని లాల్పహాడ్లో గల ఎస్ఎస్ గార్డెన్లో జడ్పీటీసీ స్వరూప ఆధ్వర్యంలో
షాద్నగర్ రూరల్ : తెలంగాణ సర్కార్ ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. ఇందులో భాగంగానే పట్టణానికి చెందిన ప్రశాంత్కు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన రూ. 60వేల చెక్కును �
షాద్నగర్ : గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అవసరమయ్యే మౌలిక వసతులను 100శాతం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని, ఇందులో భాగంగానే ప్రతి పల్లెలో లక్షల నిధులను వెచ్చించి సీసీ రోడ్లు, కమ్యూనిటీ భవ�
షాద్నగర్ : పల్లెలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది ప్రజలు సంతోషంగా జీవనం సాగించాలన్నదే నా ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రగతి కోసం తనవంతుగా చిత్తశుద్ధితో పని చేస్�
షాద్నగర్ : దేశ ప్రధాని నరేంద్రమోదీకి తెలంగాణ ప్రజలపై ప్రేమలేదనే విషయం పార్లమెంట్లో ఆయన చేసిన వాఖ్యలతో తెలిసిపోయింది. తెలంగాణ అంటే ఎందుకు అంత అక్కసో ఆయనకే తెలియాలి. ఒక్క ఓటు రెండు రాష్ట్రాలు అని ప్రచా�
కేశంపేట : గ్రామాల్లో నెలకొన్న ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రజాప్రతినిధులు, అధికారులందరం సమన్వయంతో పని చేద్దామని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. కేశంపేట మండలంలోని కాకునూరు, దేవునిగుడితండా, �