తెలంగాణ ప్రజల అభ్యున్నతి, సంక్షేమం కోసం రాష్ర్టంలో సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలే పార్టీకి శ్రీరామ రక్షగా నిలుస్తున్నాయని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు.
అభివృద్ధిలో అగ్రగామిగా దూసుకెళ్తున్న తెలంగాణ వైపు దేశం మొత్తం చూస్తున్నదని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. బీఆర్ఎస్ మున్సిపాలిటీ అధ్యక్షురాలు కొస్గి భగవద్గీత ఆధ్వర్యంలో బుధవారం కొత్తూరు మండల,
సకల జనుల సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యమని షాద్నగర్ ఎమ్మెల్యే వై.అంజయ్యయాదవ్ అన్నారు. గురువారం చౌదరిగూడలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశార�
ప్రజాప్రతినిధుల ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. ఎంపీపీ పిన్నింటి మధుసూదన్రెడ్డి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం శనివారం నిర్వహించారు.
రంజాన్ తర్వాత జేపీ దర్గా మాస్టర్ ప్లాన్ అమలు చేస్తామని వక్ఫ్ బోర్డు చైర్మన్ మసిఉల్లాఖాన్ అన్నారు. జేపీ దర్గా మాస్టర్ ప్లాన్ అమలుపై ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ఆధ్వర్యంలో మంగళవారం కొత్తూరు మండల పరిధ
రైతులు వినియోగించే విత్తనాలను ప్రభుత్వమే విక్రయించాలని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం అసెంబ్లీ సమావేశాల్లో రైతుల సమస్యలను ప్రస్తావించారు.
బీఆర్ఎస్ పాలనలోనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. శనివారం మండలంలోని అల్వాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
గ్రామాల్లో అభివృద్ధి పనులకు అధిక ప్రాధాన్యతనిస్తున్నామని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. కేశంపేట మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో సీసీ రోడ్డు పనులను గురువారం పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించార�
మన ఊరు-మనబడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ పట్టిందని, కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో బోధన ఉంటున్నదని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు.