ఆహుతులకు ఆహ్వాన పత్రికలు అందించి రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ పాల్గొంటున్న కార్యక్రమానికి రావాల్సిందిగా కొత్తూరు మున్సిపాలిటీ పాలకవర్గం ఆహ్వానిస్తున్నది. బొకేలతోపాటు ఆహ్వాన పత్రికలు అంద
Minister Errabelli | మహిళలకు స్వేచ్ఛ, ఆర్థిక స్వాతంత్రాన్ని కల్పించిన నేతలు దివంగత ఎన్టీఆర్, ఆ తరువాతే సీఎం కేసీఆర్ మాత్రమేనని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli) అన్నారు. మంగళవారం రంగారెడ్డి జిల్
గాంధీ కలలుగన్న గ్రామస్వరాజ్యం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా శేరిగూడ గ్రామంలో గాంధీజీ విగ్రహానికి పూలమాలేసి నివాళులర్పించారు.
స్వాతంత్య్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్బాపూజీ జయంతి సందర్భంగా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ ప్రారంభించారు. అదే విధంగా మండల పరిషత్ కార్యాలయం సమీపంలో నూతనంగా ఏ�
నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన తెలంగాణ వీరవనిత ఐలమ్మ ప్రతి ఒక్కరికి ఆదర్శమని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. ఐలమ్మ జయంతి సందర్భంగా రజక సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం సమ�
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మరింత అభివృద్ధ్ది సాధించాలంటే బీఆర్ఎస్తోనే సాధ్యమని, వచ్చే ఎన్నికల్లో కూడా అభివృద్ధిని కాంక్షించే ప్రతి ఒక్కరూ బీఆర్ఎస్ను గెలిపించాలని ఎమ్మెల్యే కిషన్రెడ్డి అన్నారు. బ�
రూఖ్నగర్ మండలంలోని ప్రసిద్ధి చెందిన రామేశ్వరంలో గల రామలింగేశ్వరస్వామి ఆలయం, ఎలికట్టా భవానీమాత దేవాలయ అభివృద్ధికి మంజూరైన రూ.7కోట్ల నిధులను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అధికారులకు
ఎన్నికల పోరుకు బీఆర్ఎస్ సై అంటున్నది. ఇప్పటికే పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ సిట్టింగ్లకే టికెట్లు కేటాయించగా.. వారు సమరానికి సన్నద్ధమవుతున్నారు. మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్రెడ�
ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ రానున్న ఎన్నికల్లో మరోసారి షాద్నగర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎంపికైన నేపథ్యంలో ‘నమస్తే తెలంగాణ’ ఆయనతో ప్రత్యేక ఇంటర్వ్యూ నిర్వహించింది. ఇప్పటివరకు నియోజకవర్గంలో చేపట్టిన అభివ�
అసహాయుల పట్ల ఔదార్యాన్ని చూపి సీఎం కేసీఆర్ పెంచిన రూ.4,016 పింఛన్ రంగారెడ్డి జిల్లాలో బుధవారం అందుబాటులోకి వచ్చింది. ఈమేరకు నియోజకవర్గ కేంద్రాల్లో జరిగిన కార్యక్రమాల్లో పెంచిన పింఛన్కు సంబంధించిన మంజ�
నులిపురుగులను నివారిస్తేనే చిన్నారుల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని కస్తూర్బా పాఠశాలలో చిన్నారులకు నులిపురుగుల నివారణ మాత్రలు వేశారు.
నియోజకవర్గంలో నూతన రోడ్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించామని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. కొత్తూరు మండల పరిధిలోని జేపీ దర్గా నుంచి కేశంపేట మండలం ఎక్లాస్ఖాన్పేట వరకు రూ. 6 కోట్లతో నిర్మిస్తున్న బ�