తెలంగాణలో బీఆర్ఎస్ తిరుగులేని శక్తిగా ఎదిగిందని, బీఆర్ఎస్ పాలన తీరుకు అన్ని వర్గాల ప్రజలు ఆకర్షితులై స్వచ్ఛందగా పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు.
వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ చాలన్న కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే.. రైతుల బతుకులను చీకటిలోకి నెట్టినట్టేనని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేశారు. మూడోరోజు బుధవారం ఉమ్మడి జిల్లాలోని పలు రైతువేదికల్లో సభలు జ�
కాంగ్రెస్ పాలనలో అన్ని చీకటి రోజులే అన్న విషయాన్ని ఇప్పటికీ తెలంగాణ రైతులు మర్చిపోలేదని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. సోమవారం నందిగామ మండల కేంద్రంలోని రైతువేదిక వద్ద ఉచిత విద్యుత్తుపై రేవంత్రెడ్�
పెళ్లి చేసి చూడు.. ఇల్లు కట్టి చూడు అన్నారు పెద్దలు. ప్రతి ఒక్క సామాన్యుడు పిల్లలు, కుటుంబం బాగుండాలని కోరుకోవడంతో పాటు ఉండేందుకు ఒక నివాసం ఉండాలని కోరుకుంటారు. ఆ నిరుపేదల కలను బీఆర్ఎస్ ప్రభుత్వం నెరవేర
అప్పట్లో ఏ దిక్కులేని వారికి దేవుడే దిక్కు అనుకునే వారు. కానీ నేడు ఏ దిక్కులేని వారికి సీఎం కేసీఆరే పెద్ద దిక్కుగా నిలిచారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా పింఛన్ డబ్బులను అందిస్తున్న బీఆర్ఎస్ ప�
తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో అగ్రగామిగా దూసుకెళ్తున్నది.. ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ, అభివృద్ధి పథకాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తుండడంతో యావత్తు దేశమంతా మన వైపు చూస్తున్నది..’ అని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడల �
బంగారు తెలంగాణే లక్ష్యంగా సీఎం కేసీఆర్ సారథ్యంలో ప్రగతి పనులు వేగంగా సాగుతున్నాయి. నగరాలకు దీటుగా పట్టణాలు అభివృద్ధి చెందుతున్నాయి. ఇందులో భాగంగానే నియోజకవర్గంలో ఒక్కరోజే రూ.160.33 కోట్లతో అభివృద్ధి పనుల
యాదవులు ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలని తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మ న్, బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. జాతీయ యాదవుల హకుల పోరాట సమితి ఆ�
తెలంగాణ ప్రభుత్వంలో రోగులకు మెరుగైన వైద్య సేవలను అందించే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తున్నదని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. శనివారం షాద్నగర్ పట్టణంలోని సర్కారు దవాఖాన ఆవరణలో ఉచిత డయ�
ప్రజా సంక్షేమ పథకాలకు, ఎమ్మెల్యే ఆంజయ్యయాదవ్ నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి పనులకు అకర్షితులై వివిధ పార్టీల నాయకుల బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. బీఆర్ఎస్ పార్టీలోకి వలసల జోరు కొనసాగుతుండట
బీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పాలన తీరుకు ఆకర్షితులై ఇతర పార్టీల నాయకులు బీఆర్ఎస్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. మంగళవారం షాద్నగర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో చౌదరిగూడ మండలం చి�
కొత్తూరు మండలాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. రూ. 55 లక్షల జడ్పీ నిధుల ప్రొసీడింగ్ను కొత్తూరు ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జడ్పీటీసీ శ్రీలతతో కలిసి ఆ�
ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లో వడగండ్లవాన బీభత్సం సృష్టించింది. మంగళవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురువడంతో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి.
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో బీఆర్ఎస్ జెండా పండుగను గ్రామగ్రామాన ఆ పార్టీ నాయకులు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఉదయం 9 గంటల నుంచి గ్రామాల్లో జెండావిష్కరణ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం తుర్కయాంజాల్�
డుగు, బలహీన వర్గాల కోసం అన్ని రకాల హక్కులను కల్పించిన ఘనత అంబేద్కర్కు దక్కుతుందని, అంబేద్కర్ జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్రెడ్డి, అంజయ్యయాదవ్, కాలె యాదయ్య, జైపా�