హామీలు అమలు చేయని కాంగ్రెస్ పాలనతో విసిగి, గత కేసీఆర్ పాలనను గుర్తు చేసుకుంటూ, బోథ్ నియోజకవర్గంలో ప్రగతిని చూసి కాంగ్రెస్ పార్టీ నుంచి నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారని బోథ్ ఎమ్మెల్�
ఈ నెల 27వ తేదీన వరంగల్ జిల్లాలో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని, నియోజకవర్గం నుంచి అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పిలుపు నిచ్చారు.
పదేళ్లలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ర్టాన్ని అనేక రంగాల్లో అభివృద్ధి చేశారని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. బుధవారం భరంపూర్ గ్రామంలో సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించారు.
MLA Anil Jadhav | బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పిలుపు మేరకు బుధవారం బజార్ హత్నూర్ మండల మాజీ సర్పంచ్లు అసెంబ్లీ ముట్టడికి బయలుదేరారు. అయితే ఈ సందర్భంగా పోలీసులు వారిని అక్రమంగా అరెస్ట్ చేశారు.
Water Problem | గ్రామంలో నెలకొన్న తాగునీటి ఎద్దడిని పరిష్కరించాలని తాంసి మండలం లీంగూడ గ్రామస్థులు గురువారం ఎమ్మెల్యే అనిల్ జాదవ్ను కలిసి వినతి పత్రం అందజేశారు.
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో బుధవారం మహాశివరాత్రి పర్వదినాన్ని భక్తులు అత్యంత భక్తిప్రపత్తుల మధ్య జరుపుకున్నారు. ప్రధాన శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం నుంచే భక్తుల సందడి కనిపించింది.
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేదర్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాను పదవి నుంచి బర్తరఫ్ చేయాలని దళిత, ప్రజా సంఘాలు, బీసీ సంక్షేమ సంఘం, బీఆర్ఎస్, సీపీఎం, బీఎస్పీ, �
రాష్ట్ర మంత్రులు గురుకులాల సందర్శనలో భాగంగా శనివారం మంత్రి సీతక్క జిల్లాలో పర్యటించారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందుస్తుగా అరెస్టు చేశారు.
గ్రామ దేవతలు పాడి పంటలు, సుఖశాంతులు ఇస్తాయని, వారిని మరవద్దని ఎమ్మెల్యే అనిల్ జాదవ్, మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. ఆదివారం భీంపూర్ మండల శివారులో గల బద్ది పోచమ్మను దర్శించుకున్నారు.
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో శనివారం విజయదశమి(దసరా) వేడుకలు కనుల పండువగా కొనసాగాయి. రావణసుర దహన ఘట్టాన్ని తిలకించేందుకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. పోలీసులు ఆయుధపూజ నిర్వహించారు. ర్యాలీలు నిర్వ�
హస్నాపూర్ గ్రామానికి చెందిన రక్షిత నిజామాబాద్ జిల్లాలోని రుద్రూర్ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో అనుమానాస్పదంగా మృతి చెందింది. కాగా.. బాధిత కుటుంబాన్ని మంగళవారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పరామర�