మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడు, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల ఇన్చార్జి మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్ (Mylarapu Adellu) ఈ నెల 6న ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెం�
సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో కంచ గచ్చిబౌలి భూముల గుంట నక్కలు ఎవరో ప్రజలకు తెలిసిపోయిందని బీఆర్ఎస్ విప్ కేపీ వివేకానంద చెప్పారు. పర్యావరణ చట్టాలను ఉల్లంఘించి చెట్లను నరికించిన సీఎం రేవంత్పై కేసు పెట్ట�
జొన్న పంట విక్రయించేందుకు వచ్చే రైతులకు అధికారులు పూర్తి సహకారం అందించాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. ఆదివారం సోనాల మండల కేంద్రంలో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.
‘కేసీఆర్ సభ చూశాక ప్రజలకు నమ్మకం పెరిగింది.. బీఆర్ఎస్ పార్టీనే తెలంగాణకు శ్రీరామరక్ష అని నమ్ముతున్నరు.’ అని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. గాంధీనగర్ గ్రామస్తులు మంగళవారం మాజీ ఎంపీపీ ప్రీతంర�
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత రైతులకు మూడెకరాల భూమి ఇచ్చి ఉపాధి కల్పించి వారి జీవితాల్లో వెలుగులు నింపి అన్నం పెట్టారని..అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సరార్ ఆ రైతులకు కనీసం నీ�
బీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. కాంగ్రెస్ పార్టీ అసమర్ధ పాలనతో విసుగు చెందిన పలు పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ధిని చూసి కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి జోరుగా చేరికలు కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు.
హామీలు అమలు చేయని కాంగ్రెస్ పాలనతో విసిగి, గత కేసీఆర్ పాలనను గుర్తు చేసుకుంటూ, బోథ్ నియోజకవర్గంలో ప్రగతిని చూసి కాంగ్రెస్ పార్టీ నుంచి నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారని బోథ్ ఎమ్మెల్�
ఈ నెల 27వ తేదీన వరంగల్ జిల్లాలో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని, నియోజకవర్గం నుంచి అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పిలుపు నిచ్చారు.
పదేళ్లలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ర్టాన్ని అనేక రంగాల్లో అభివృద్ధి చేశారని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. బుధవారం భరంపూర్ గ్రామంలో సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించారు.