బోథ్ నియోజ కవర్గంలోని గ్రామాలాభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. తలమడుగు మండలంలోని ఝరి గ్రామంలో బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో ఆదివారం ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక మార్గాన్ని అలవర్చుకోవాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. శుక్రవారం మండలంలోని నిగిని అటవీ ప్రాంతంలోని కైలాస్ టెక్డీలో కొలువైన మహాదేవునికి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశ�
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరగా కోలుకొవాలని వేడుకుంటూ శుక్రవారం బోథ్ మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, కార్యకర్తలు, నాయకులతో కలిసి పూజలు నిర్వహించారు.
బోథ్ నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తెలిపారు. గురువారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ను నేరడిగొండలో రుయ్యాడి రెడ్డి సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి, శాల�
అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. గులాబీ పార్టీ అభ్యర్థి అనిల్ జాదవ్ 23023 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక్కడి నుంచి పోటీ చేసిన ఆదిలాబాద్ ఎంప�
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) ఎమ్మెల్యేలు సోమవారం సిద్ధిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని ఎర్రవెల్లిలో ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు (కేసీ�
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించిన బోథ్ నియోజకవర్గ ప్రజలందరికీ రుణపడి ఉంటానని బోథ్ ఎమ్మెల్యే జాదవ్ అనిల్ పేర్కొన్నారు. సోమవారం విలేకరులను కలిసి మాట్లాడారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. గులాబీ పార్టీ అభ్యర్థి అనిల్ జాదవ్ 23023 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా పది నియోజవర్గాలు ఉండగా.. బోథ్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్.. ఆదిలాబాద్, నిర్మల్, ముథోల్, సిర్పూర్
రాష్ట్ర శాసనసభకు గురువారం జరిగిన పోలింగ్ బోథ్ మండలంలో ప్రశాంతంగా ముగిసింది. ఉదయం చలి తీవ్రతకు తోడు పొగమంచు పడడంతో మందకొడిగా ప్రారంభమైంది. తొమ్మిది గంటల తర్వాత పోలింగ్ పుంజుకుంది.
బోథ్ను ఆదర్శంగా తీ ర్చిదిద్దుతానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అనిల్ జాదవ్ అ న్నారు. సిరికొండ మండలకేంద్రంలో బోథ్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అనిల్ జాదవ్ సోమవారం ఇం టింటా ప్రచారం న
బోథ్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జాదవ్ అనిల్ను గెలిపిస్తే నెల రోజుల్లోనే బోథ్ను రెవెన్యూ డివిజన్గా ప్రకటిస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని జాతీయ రహదారి పక్కన �