“కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్రెడ్డి మూడు గంటల కరంటు సాలం టున్నడు. ఉత్తమ్కుమార్ రెడ్డి రైతుబంధు దుబారా అంటున్నడు. రాహుల్గాంధీ ధరణిని బంగాళాఖాతంలో వేస్తామంటున్నడు.. రైతులు, సబ్బండ వర్�
బోథ్లో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్కు బోథ్ బీఆర్ఎస్ అభ్యర్థి అనిల్ జాదవ్ విన్నవించారు. ఇచ్చోడలో గురువారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా పలు అంశాలప�
మాయమాటలు నమ్మి కాంగ్రెస్ కు ఓటేస్తే.. ఇగ కరెంట్ ఖతమే.. మళ్లీ పాత కథే అవుతుందని బోథ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అనిల్ జాదవ్ సూచించారు. మండలంలోని కొల్హారి, భూతాయి, చందూనాయక్ తండా, వంజార భూతాయి,
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు, శాశ్వత అభివృద్ధి పనులతో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని, ఆయనతోనే మరింత ప్రగతి సాధిస్తుందని బోథ్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అనిల్ జాదవ్ అన్నా�
బీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా తాంసి మండలం నిలుస్తున్నదని బోథ్ ఎమ్మెల్యే అభ్యర్థి అనిల్ జాదవ్ అన్నారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలో అనిల్ జాదవ్కు మద్దతుగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించా�
రాష్ట్రంలో ఇంటింటికీ సంక్షేమ ఫలాలు అందించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని బోథ్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అనిల్ జాదవ్ అన్నారు. మండలంలోని గోట్కూరి, ఈదుల్లా సవర్గాం, బండల్ నాగపూర్ గ్రామాల్లో డ�
బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారం జోరుగా నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో పర్యటిస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. గతంలో అమలు చేసిన పథకాలతో పాటు పార్టీ మ్యానిఫెస్టోను ప్రజలకు వివరిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల
బీఆర్ఎస్తోనే అన్ని వర్గాల సంక్షేమం సాధ్యమవుతుందని, బీఆర్ఎస్ మ్యానిఫెస్టోకు అన్ని వర్గాల ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని బోథ్ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎంపీ జీ నగేశ్ పేర్కొన్నారు.
తొమ్మిదేండ్ల బీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాలకు స్కీంలతో మేలు చేసిందని, కానీ అరవై ఏండ్ల కాంగ్రెస్ పాలనలో స్కాం లతో నిండా ముంచిందని బోథ్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అనిల్ జాదవ్ విమర్శించారు.