నాడు నీళ్లు లేక మన పల్లెలు పడ్డ గోస అంతాఇంతా కాదు.. నేడు అవే పల్లెలు నీటి వనరులతో కళకళలాడుతూ ఉపాధి ముల్లెలుగా తయారయ్యాయి. ఒకప్పుడు ఉపాధి లేక బొంబాయి, దుబాయికి వలసలతో కళ తప్పిన పల్లెలే ఇప్పుడు మరికొందరికి బ�
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానిది (PRLIS) ఒక పోరాట చరిత్ర ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అన్నారు. ఈ ప్రాజెక్టుతో ఆరు జిల్లాలు సస్యశ్యామలమవుతాయని చెప్పారు. పాలమూరు (Palamuru) పరిధిలో నాటి పాలకులు మొదలుపెట్టి పెండింగ�
పక్కనే కృష్ణమ్మ పరుగులు తీస్తున్నా కరవు కాటకాలతో సతమతమయ్యే పాలమూరు జిల్లా కష్టాలు తీరే రోజులు వచ్చాయి. పాలమూరు జిల్లావాసుల దశాబ్దాల కల సాకారం కానుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పాలమూ
లంగాణ సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని, సంప్రదాయ చేతి వృత్తులకు తెలంగాణ ప్రభుత్వం జీవం పోస్తున్నదని జార్ఖండ్ రాష్ట్ర అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ డిప్యూటీ కలెక్టర్ల బృందం కొనియాడింది.
ఒకప్పుడు వర్షాలు కురుస్తున్నాయంటే ఊరంతా చెరువుల వద్దకు వెళ్లేది. చెరువు కట్ట ఎక్కడ గండి పడుతుందోనని రాత్రింబవళ్లు నిద్రలేకుండా కాపలా కాసేవారు. భారీ వర్షం కురిసిందంటే చాలు.. చెరువు కట్ట తెగి నీళ్లు వృథాగ
2018 నవంబర్ 21న మహబూబ్నగర్ జిల్లాలోని జడ్చర్లలో నిర్వహించిన ‘ప్రజా ఆశీర్వాద సభ’లో కేసీఆర్ ప్రసంగంలో అత్యంత ముఖ్యమైన విషయం ఇది. ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నట్టుగానే పాలమూరు నుంచి ముంబై వెళ్లే బస్సులు పూర్
ఉమ్మడి రాష్ట్ర పాలనలో నిర్లక్ష్యం కారణంగా చిన్న, మధ్యతరహా నీటి వనరుల వ్యవస్థ విధ్వంసమయ్యింది. పాలకుల పట్టింపులేని తనానికి నేలకు చేరిన వర్షపు చినుకులు వృథాగా వాగులు, వంకలు దాటుకొని సముద్రం పాలయ్యేవి. సామ
సీఎం కేసీఆర్ కార్యదక్షత.. దూరదృష్టి.. వెరసి తొమ్మిదిన్నరేండ్ల స్వల్పకాలంలోనే తెలంగాణ పచ్చని మాగాణాగా మారిపోయింది. ప్రాజెక్టుల రీ ఇంజినీరింగ్, రీ డిజైన్తో తెలంగాణ సాగునీటి రంగంలో నవశకం ప్రారంభమైంది. ప
ఉచిత చేపపిల్లల పంపిణీతో తెలంగాణ ప్రభుత్వం మత్స్యకారులకు చేతినిండా పని కల్పించిందని, దీంతో వారు ఆర్థికంగా ఎదుగుతున్నారని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.
ఈ సారి వానకాలంలో సరైన వర్షాలు కురువక పోవడంతో సాగునీటి ప్రాజెక్టుల్లోకి నీరు చేరలేదు. అయినా మండలంలోని 90 శాతం చెరువుల్లో నేటికీ పుష్కలంగా నీరుండడంతో ఆయా గ్రామాల్లో భూగర్భ జలాలు సంవృద్ధిగా లభిస్తున్నాయి. �
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని ప్రభుత్వం సాధించిన ప్రగతిని సూచిస్తూ ముద్రించిన కరదీపికలు గ్రామ పంచాయతీ(జీపీ)లకు చేరుకున్నాయి. 2014-2023 వరకు సాధించిన విజయాల చిత్రపటాలతో బుక్లెట్స్ ఉన్నా�