‘మిషన్ కాకతీయ’తో చెరువులకు మహర్దశ వచ్చింది. పూడిక తీత, పునర్నిర్మాణం, చెరువుల కట్టల పునరుద్ధరణలో చెరువుల్లో నీటి నిల్వ సామర్థ్యం పెరిగింది. ఇటీవల కురిసిన వర్షాలకు చెరువులు, కుంటలు నిండి జలకళతో ఉట్టిపడు
రాష్ట్రం ఏర్పడిన నాడు ఇక్కడి పరిస్థితులను అధ్యయనం చేసిన నిపుణులు ఈ ప్రాంతానికి ఏమేం అవసరం ఉన్నాయో.. వాటన్నింటిని విభజన చట్టంలో పొందుపరిచారు. బయ్యారంలో ఉక్కు కర్మాగారం, రాష్ర్టానికి ఒక గిరిజన యూనివర్సిట�
సీఎం కేసీఆర్ ప్రభుత్వం మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నది. గత ఉమ్మడి ప్రభు త్వాలు పూర్తిగా విస్మరించిన మత్స్యకారులకు మేమున్నామంటూ అండగా నిలిచింది. గత ఏడేండ్లుగా మత్స్యకారులకు వందశాతం సబ్స�
రాష్ట్రం ఏర్పాటు కంటే ముందు వ్యవసాయం అంటేనే దండుగ అనే అభిప్రాయం ఉంది. పంటలు సాగు చేయాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి. విద్యుత్ సరఫరా లేకపోయేది. నీరు లేక కరువు తాండవించేది. ఎరువులు, విత్తనాల కోసం రోజుల తరబడి
రాహుల్ నిజంగా పప్పేనని, ఖమ్మం సభలో ఆయన చేసిన వ్యాఖ్యల ద్వారా అది మరోసారి నిరూపితమైందని నెటిజన్లు చురకలంటించారు. లక్ష కోట్లు కూడా ఖర్చుకాని కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించి �
కాంగ్రెస్ పార్టీ వాపును చూసి బలుపనుకుంటున్నదని, కర్ణాటక గెలుపుతో తెలంగాణలో కాంగ్రెస్ బలోపేతం అయ్యిందని ప్రజలకు భ్రమలు కల్పిస్తున్నారని మం త్రి వేముల ప్రశాంత్రెడ్డి పేర్కొన్నారు. బా లొండ నియోజకవర్�
రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చి తాను ముద్దపప్పు అని మరోసారి నిరూపించుకున్నారని టీఎస్రెడ్ కో చైర్మన్ వై సతీశ్రెడ్డి ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేయాలని ఆతృత తప్ప ఆయన ప్రసంగంలో మరేమీ �
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువుల పునరుద్ధరణతో పాటు పూడికతీతతో చెరువులన్నీ వేసవి కాలంలో కూడా నిండుకుండలా జలకళను సంతరించుకుంటున్నాయి.
ఆదిలాబాద్ జిల్లాలో సాగయ్యే పంటల లెక్క తేలింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు సమగ్ర సర్వే నిర్వహించారు. వ్యవసాయ, నీటి పారుదల, విద్యుత్ శాఖల అధికారులు బృందాలుగా ఏర్పడి 102 వ్యవసాయ క్లస్టర్లలో వివరాలు సే�
తాండూర్ మండలంలో రైతులు వరి, పత్తికి ప్రత్యామ్నాయంగా కూరగాయలు, ఆకు కూరల సాగుపై దృష్టి పెట్టారు. మంచి లాభాలు వస్తుండడంతో సాగు విస్తీర్ణం పెరుగుతోంది. మిషన్ కాకతీయతో చెరువుల్లో పూడికతీత పనులు చేపట్టడంతో
కరువు దృశ్యాల చిత్రీకరణకు, పేదరికానికి సెట్టింగ్ అవసరం లేకుండా సహజంగా చిత్రీకరించవచ్చు అన్నట్టుగా ఉండేది తెలంగాణ గ్రామీణ ముఖచిత్రం. ఎట్లుండె తెలంగాణ ఇప్పుడెట్లయింది? మంత్రం వేస్తే అయిందా?కాలమే మార్చ�
మానవ సమాజ పరిణామంలో ప్రజాస్వామికీకరణ ప్రక్రియలో ఒకదాని తర్వాత ఒకటిగానో, సమాంతరంగానో సాగిన ఉద్యమాలన్నీ ముందడుగులే. కొన్ని ఉన్నత విలువల్ని ప్రతిష్ఠించినవే. ఇది మలిదశ తెలంగాణ ఉద్యమానికీ, రాష్ర్టావతరణ అనం
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి తొమ్మిది ఏండ్లుదాటి పదవ ఏట అడుగు పెట్టాం. ఈ సందర్భంగా మూడు వారాలు ముచ్చటైన సంబురాలు జరుపుకున్నాం. తెలంగాణ అమరుల త్యాగాలు వృథా కాలేదని ఆత్మస�
Minister Gangula | తెలంగాణ ప్రభుత్వం సాగు,తాగునీటికి ప్రాధాన్యం ఇవ్వడం వల్ల తెలంగాణ దేశంలోనే సస్యశ్యామలం రాష్ట్రంగా ఉందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ (Minister Gangula) అన్నారు.