వ్యవసాయానికి భూమి ఎంత ముఖ్యమో నీరు కూడా అంతే ముఖ్యం. తెలంగాణ ప్రాంతం దక్కన్ పీఠభూమిలో ఉండటంతో ఇక్కడ ప్రధాన నదులైన గోదావరి, కృష్ణ పారుతున్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాటిపైన ఎలాంటి ప్రాజెక్టులు న�
అన్నదాతల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుండగా, రైతాంగం రంది లేకుండా సాగు చేస్తున్నది. సీఎం కేసీఆర్ ఈ తొమ్మిదిన్నరేళ్లలో వినూత్న పథకాలతో వ్యవసాయ రంగంలో కొత్త అధ్యయానికి శ్ర�
ముఖ్యమంత్రి కేసీఆర్ అమలుచేస్తున్న రైతు అనుకూల విధానాలతో రాష్ట్ర వ్యవసాయ రంగంలో సువర్ణాధ్యాయం నడుస్తున్నది. తెలంగాణ రాష్ట్రం దేశానికే అన్నపూర్ణగా వర్ధిల్లుతున్నది.
వ్యవసాయరంగంలో దేశంలోనే తెలంగాణ (Telangana) అగ్రగామిగా ఉన్నదని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. దేశానికే అన్నం పెట్టేంతగా ధాన్యం పండిస్తున్నామని చెప్పారు. రైతులకు బీమా కల్పిస్తున్న ఏకైక రాష్ట్రం తమదన్నారు.
చెరువులు నిండుకుండలను తలపిస్తున్నాయి. విస్తారంగా కురిసిన వర్షాలతో పాటు మిషన్కాకతీయ కింద అభివృద్ధి చేయడంతో జలకళను సంతరించుకున్నాయి. వానకాలం సీజన్ వ్యవసాయ పనులు జోరందుకున్న క్రమంలో సాగునీటికి ఢోకా ల�
ఏ ఊరి చెరువు చూసినా నిండా నీళ్లు.. కొన్ని చోట్ల పొంగి పొర్లుతుంటే, మరికొన్ని చోట్ల మత్తళ్లు దుంకుతున్నాయి. ఒకటా, రెండా.. రాష్ట్రంలోని అన్ని చెరువులు జలకళను సంతరించుకొన్నాయి. పూర్తిస్థాయి నీటి మట్టంతో కళకళ�
రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలతో వరదలు పోటెత్తాయని.. అయితే సిబ్బంది కృషి వల్ల ఆస్తినష్టం, ప్రాణనష్టం భారీగా తగ్గిందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి (Minister Prashanth Reddy) అన్నారు.
వారంపాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు, ఉప్పొంగిన వరద ఉధృతితో నీటి వనరులన్నీ కళకళలాడుతున్నాయి. ముఖ్యంగా వ్యవసాయానికి ఊతంగా నిలుస్తున్న చెరువులు నిండుకుండలా కనిపిస్తున్నాయి. గతంలో వర్షాలు సమృద్ధిగ�
రాష్ట్ర సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మిషన్ కాకతీయ’ ఉద్దేశం ఫలించింది. రంగారెడ్డి జిల్లాలోని చెరువులు, కుంటలు పటిష్టంగా మారాయి. చెరువుల్లో చెత్తాచెదారాన్ని తొలగించడంతో పాటు పూడిక తీత, చెరువు కట
ఊర్లలోని ప్రతి ఇంటా.. చేపల ఘుమఘుమలు గుప్పుమంటున్నాయి. ప్రభుత్వం చేపట్టిన ‘మిషన్ కాకతీయ’ ఫలితంగా చెరువులు, కుంటల్లో నీటి నిల్వ సామర్థ్యం పెరిగి ఏటా జలకళను సంతరించుకుంటున్నాయి. అంతేకాకుండా ప్రభుత్వమే ప్�
వారం రోజులుగా కురిసిన వరుస వర్షాలతో చెరువులు, కుంటలు మత్తడి దుంకుతున్నాయి. వాగులు, పొంగి పొర్లుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఎటుచూసినా జలకళ ఉట్టిపడుతున్నది. వరద ప్రవాహంతో చేపలు ఎదురెక్కి వస్తున్నాయి.
సమైక్యాంధ్ర పాలకుల నిర్లక్ష్యంతో చెరువులు, కుంటలు ఆదరణకు నోచుకోలేదు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో మిషన్ కాకతీయ కింద గ్రామాల్లో చెరువులు, కుంటలకు మహర్దశ కలిగింది. గతంలో కరువుతో త�
చెరువే ఊరికి ఆదెరువు.. చెరువులో నీళ్లుంటే గ్రామంలో భూగర్భ జలాలు పుష్కలంగా ఉంటాయి. రైతులతోపాటు మత్స్యకారులు, వివిధ కులవృత్తుల వారికి ఉపాధి దొరుకుతుంది. గతంలో ఈరిజర్వాయర్లో నీటి నిలువ చాలా తక్కువ ఉండేది.