స్వతంత్ర భారతావనిలో ఏ నాయకుడు ఊహించని, సాహసం చేయని పథకం ఏదైనా ఉందంటే అది ‘రైతుబంధు’గా చెప్పొచ్చు. సువిశాల భాతరదేశంలో తెలంగాణ రాష్ట్రం మినహా ఏ రాష్ట్రం అమలు చేయని స్కీం. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావానికి ము�
తెలంగాణ, కర్ణాటకకు అడుగు దూరంలో ఎంతో తేడా ఉంది. ఒక్క అడుగు తాండూరు వైపు వేస్తే పచ్చని పంటలు, 24 గంటల కరెంటు, వాగుల్లో పారుతున్న నీళ్లు, రైతుల పెట్టుబడికి సహాయం,
ఉమ్మడి పాలనలో సిరిసిల్ల.. ఉరిసిల్లగా ఉండేది. పొద్దున పేపర్ తెరిస్తే నేతన్నల ఆత్మహత్యల వార్తలే కనిపించేవి. ప్రభుత్వాల పట్టింపు లేక చేనేతల జీవితాలు ఛిద్రమైపోయాయి. బొంబాయి, భీవండి వంటి ప్రాంతాలకు నేత కుటు�
కంపచెట్లతో నిండి నెర్రలుబారిన నేలలతో నిరుపయోగంగా మారిన చెరువులను మిషన్ కాకతీయ ద్వారా సీఎం కేసీఆర్ చెరువులను పునరుజ్జీవం పోశారు. కంపచెట్లు, పూడికతీత పనులను చేపట్టి ప్రతినీటి బొట్టును ఒడిసిపట్టేలా చర�
బీఆర్ఎస్ సర్కారు చేపడుతున్న సంక్షేమ పథకాలు మహారాష్ట్ర రైతులను ఆకట్టుకుంటున్నాయి. తెలంగాణలో భూములు కొనుగోలు చేస్తే.. 24 గంటల ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమావంటి స్కీంలు వర్తిస్తాయని భావించి వలస వచ్చ�
ప్రపంచంలో తెలంగాణదే అతిపెద్ద అస్తిత్వ యుద్ధం. ఇందులో పాటగాళ్లది ముందు వరుస. దిక్కులు పిక్కటిల్లంగ గొంతు చించుకున్నరు. ఆకలి పేగులను మీటి, కమ్మని పాటగ మలిచి.. జన చేతనాన్ని జమచేసిండ్రు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ, కాళేశ్వరం, ఎత్తిపోతల పథకాలు, రిజర్వాయర్లు, చెక్డ్యామ్ల నిర్మాణాలు, ఇతర జలసంరక్షణ చర్యలు అద్భుత ఫలితాలను ఇస్తున్నాయి.
తెలంగాణ సిద్ధించిన తొలినాళ్లలోనే గొలుసుకట్టు చెరువులను బాగు చేయాలని కంకణం కట్టుకున్న సీఎం కేసీఆర్.. మిషన్ కాకతీయతో వాటికో రూపం తీసుకొచ్చారు. రెండు పంటలకు నీరందించే స్థాయిలో అభివృద్ధి చేశారు. ‘మత్స్య�
సీఎం కేసీఆర్ పాలనే తెలంగాణ ప్రజలకు శ్రీరామరక్ష అని వరంగల్ జిల్లాపరిషత్ చైర్పర్సన్ గండ్ర జ్యోతి అన్నారు. మండలంలోని వసంతాపూర్, గంగిరేణిగూడెం, కొప్పుల, జోగంపల్లి, మైలారం, పెద్దకోడెపాక, గోవిందాపూర్, �
అభివృద్ధికి సహకరించాల్సిన ప్రతిపక్షాలే ప్రగతి నిరోధకులుగా మారి అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మంత్రి మల్లారెడ్డి అన్నారు. శుక్రవారం బోడుప్పల్లో రూ.4.28 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు మేయర్ బుచ�
నిండుకుండలా చెరువులు.. నీటి మధ్యన కలవపూలు.. చుట్టూ పచ్చని పొలాలు.. చెట్లపై కొంగల ఆటలు.. దూరంగా ఉన్న కొండపై కమ్ముకున్న మేఘాలు.. దండేపల్లి మండలం రెబ్బనపల్లి, లక్షెట్టిపేట మండలం వెంకట్రావుపేటలో కనిపించే ఈ ప్రక�
భారత రాజకీయ వ్యవస్థలో ప్రత్యర్థులకు తన వ్యూహం ఏ మాత్రం అర్థం కాకుండా తన రాజకీయ చతురతను ప్రదర్శించే ఏకైక నాయకుడు కేసీఆర్. బహుశా ప్రపంచంలో ఇంతటి అరుదైన రాజకీయ నాయకుడు ఉండరంటే అతిశయోశయోక్తి కాదు.
నిత్యం జల సవ్వడులు.. పారుతున్న కాల్వలు.. పెరిగిన భూగర్భ జలాలు.. ఫలితంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన ఈ దశాబ్ది కాలంలో పంటల సాగు గణనీయంగా పెరిగింది. పదేండ్లలో ఏటా లక్ష ఎకరాల చొప్పున సాగు పెరుగడంతో వ్యవసాయ కూలీలకు