తెలంగాణ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కేసీఆర్ సర్కార్ పాలన సాగింది. ఆగమైన తెలంగాణను బాగు చేయడాన్ని ఓ యజ్ఞంగా ఆయన భావించారు. సుపరిపాలనలో భాగంగా రైతుబంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్తు, మిషన్ కాకతీయ, మిషన�
గత శుక్రవారం మేడిగడ్డకు వెళ్తుంటే మిత్రుల మధ్య వలపోతలవరదే పారింది. నిన్నటి కన్నీళ్లు, నేటి సాగునీళ్ల నడుమ తెలంగాణ నేలపై పారిన నెత్తురు, పడిన తండ్లాట వొడువని ముచ్చటగా మారింది. ఒకవేళ కేసీఆర్ గులాబీ జెండా �
మంచిర్యాల జిల్లా భీమారం మండలం బూర్గుపల్లి గ్రామ శివారులోని కిష్టయ్య చెరువును కబ్జా దారుల నుంచి కాపాడాలని స్థానిక తహసీల్దార్ విశ్వంబర్తో పాటు ఎస్ఐ రాజావర్ధన్కు ఆయకట్టు రైతులు గురువారం వినతిపత్రం �
కేసీఆర్ ప్రభుత్వం తన తొమ్మిందేడ్ల పాలనలో బలమైన పునాదులు వేసింది. సువిశాలమైన ప్రగతిదారులను నిర్మించింది. ఇటీవల ఎన్నికల్లో గెలిచి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై అసెంబ్లీ �
స్వేదపత్రం విడుదల సందర్భంగా ఆదివారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రస్తావించారు. తొమ్మిదిన్నరేండ్ల కేసీఆర్ పాలనలో ఉచిత విద్యుత్, సాగ
దేశాన్ని కరువు రక్కసి కాటేస్తున్నది. ప్రజలతోపాటు పశువులకు, వ్యవసాయ వినియోగానికి నీటి కొరత ఏర్పడటంతో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలను కరువు పీడిత ప్రాంతాలుగా నిర్ధారించింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. సాగునీటి వనరులు పెంచడంతోపాటు 24 గంటల కరెంట్ ఇవ్వడంతో పంటల సాగు గణనీయంగా పెరిగింది.
ప్రాజెక్టులపై రాజకీయాలు చేయొద్దు. ప్రాజెక్టులను బద్నాం చేసి అన్యాయం చేయొద్దు. బ్యారేజీల్లో సమస్యలు రావడం సర్వసాధారణం. ప్రకాశం, ధవళేశ్వరం, కడెం జలాశయాల్లోనూ సమస్యలు వచ్చాయి.
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మధిర నియోజకవర్గంలో పెనుమార్పులు వచ్చాయి. ఐదు మండలాలతోపాటు మధిర మున్సిపాలిటీలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతున్నది. 2014 నుంచి నేటివరకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం చేసిన అభి�
ఒకప్పుడు కరువుకు నిలయమైన స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం స్వరాష్ట్రంలో సస్యశ్యామలంగా మారింది. సమైక్య పాలనలో సాగు, తాగునీరందక ఇబ్బందిపడిన ప్రజలకు నేడు గోదావరి జలాలు అందుతున్నాయి. నాడు కరెంట్ కోతలతో పంట
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా జలకళ కనిపిస్తోంది. కొత్తగా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడంతో పాటు ఎస్సారెస్పీ, దేవాదుల ప్రాజెక్టుల స్థిరీకరణతో ఉమ్మడి జిల్లాలోని దాదాపు ప్రతి చెరువుక�
Telangana | తెలంగాణ ప్రాంత రైతులకు సాగు సవాళ్లతో కూడుకొన్న వ్యవహారం. వానకాలంలో వర్షాలు పడితేనే పంటలు సాగయ్యేవి. యాసంగిలో భూములన్నీ బీడుగానే ఉండేవి. సాగునీటి వసతి లేకపోవడంతో తెలంగాణ కరువుకు చిరునామాగా ఉండేది.
తెలంగాణ ఉద్యమానికి వరంగల్ కేంద్రంగా పనిచేసిందని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ (Vinod Kumar) అన్నారు. అన్ని రాజకీయ పార్టీలను ఒప్పించి తెలంగాణ (Telangana) సాధించామని తెలిపారు.