మిషన్ కాకతీయ ఫలాలు సాక్షాత్కరిస్తున్నాయి. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన పథకంతో చెరువులన్నీ నిండుకుండలా మారాయి. దీంతో భూగర్భ జలమట్టం పెరిగింది. ఇందుకు నిదర్శనమే నిజామాబాద్ జిల్లా మోస్రా మండలం చింతకుంట గ్రామంలో వరి సాగు చేస్తున్న పొలాల్లో పక్కపక్కనే నాలుగు బోర్లు నిరంతరం నీళ్లు పోస్తున్నాయి.