ఏ కష్టం వచ్చినా సంగారెడ్డి ప్రజలకు నేనున్నానంటున్నారు మాజీ ఎమ్మెల్యే, హెచ్డీసీ చైర్మన్ చింతా ప్రభాకర్. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను ఈ నెల 21న సీఎం కేసీఆర్ ప్రకటించగా సంగా�
కాకతీయుల కాలంలో నిర్మితమైన గొలుసు కట్టు చెరువుల విధ్వంసానికి ఉమ్మడి పాలకుల కుట్రలు వరుస కట్టాయి.. పడావుగా మారిన పంటభూముల్లో పల్లేర్లు మొలిచాయి. శ్రమైక్య జీవనం సాగించిన పల్లెల్లో కరువు ఛాయలు అలుముకున్న�
ఒకప్పుడు ఎండకాలం వచ్చిందంటే.. చిన్ననీటి వనరులైన చెరువులు, కుంటల్లో చుక్క నీరుండేది కాదు. నెర్రలు బారి ఎడారిని తలపించేవి. మెట్ట ప్రాంతాలుగా గుర్తించిన మండలాల్లో అయితే వానకాలంలోనే అధ్వానంగా మారేవి. అయినా �