ఎన్నో ఏళ్లుగా కరువుపీడితంగా కొనసాగిన తిరుమలాయపాలెం మండలం నేడు కడుపునింపే ప్రాంతంగా విరాజిల్లుతోంది. సాగునీటి వనరులు లేక, సరైన పనులు లభించక నాడు హైదరాబాద్, సూరత్ వంటి ప్రాంతాలకు వలస వెళ్లిన ఇక్కడి ప్ర�
మత్స్యకారులకు సిరుల పంట పండుతున్నది. రంగారెడ్డి జిల్లాలోని ప్రతి గ్రామంలోని చెరువుల వద్ద కుప్పలుకుప్పలుగా చేపల రాశులు కనిపిస్తున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం మిషన్కాకతీయ పథకంతో చేపట్టిన చెరువులు, కుంటల �
వృత్తిదారులను ప్రోత్సహించేందుకు గత కేసీఆర్ ప్రభుత్వం అనేక పథకాలకు శ్రీకారం చుట్టింది. మత్స్యకార్మికులకు ఉపాధి కల్పించేందుకు వందశాతం సబ్సిడీపై చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది.
ఆదిలాబాద్ జిల్లాలో ఈ యేడాది యాసంగిలో ప్రాజెక్టుల కింది భూములకు సరిపడా నీరు అందనుంది. వానకాలంలో వర్షాలు సమృద్ధిగా కురవడంతో సాత్నాల, మత్తడి ప్రాజెక్టుల్లోకి పుష్కలంగా నీరు చేరింది.
సాగునీటి రంగంలో మిషన్ కాకతీయ అద్భుత ఫలితాలను ఆవిష్కరించింది. నాటి పాలనలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైన చిన్ననీటి వనరులకు పునర్జీవం పోసింది. వర్షపు జలాలతో చెరువులు నిండుగా మారి ఊరుకు జలకళను తీసుకొచ్చ
వ్యవసాయం చేసే ఇంటి పెద్ద ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ కుటుంబం అతలాకుతలం అవుతుంది. చదువుతున్న పిల్లలు, వ్యవసాయంలో భర్తకు చేదోడు వాదోడుగా నిలిచే భార్య.. ఇక సాగు సాగించేవారు లేక ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే పరి�
చినుకు జాడలేక ఎడారిగా మారిన తటాకాలు.. గుక్కెడు నీళ్లు లేక తడారిన గొంతులు.. బీడువారిన పంట పొలాలు.. మూటాముల్లె సర్దుకుని ముంబై, దుబాయికి వలసలు.. ఇదీ ఒకనాటి మన దుస్థితి. కానీ నేడు పరిస్థితి మారింది. దశాబ్ది కాలగ�
ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలకులు వివక్ష చూపితే స్వరాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతున్నది. కేంద్రం వైఖరి గురించి తెలంగాణ ప్రజల మాటల్లో చెప్పాలంటే కాళ్లల్ల కట్టె పెట్టినట్టు’ ఉంది.