రెండ్రోజులపాటు హెలికాప్టర్లో మంత్రులను వెంటబెట్టుకొని వచ్చి కనీసం ఒక్క రైతును కూడా కలువకుండా.. ప్రజలతో మాట్లాడకుండా గాల్లో చక్కర్లు కొట్టి మమ అనిపించారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో నాగార్జున సాగర్ తర్వాత రెండో అతిపెద్ద సాగునీటి వనరుగా ఉన్న మూసీ ప్రాజెక్టుపై సీమాంధ్ర పాలనలో ఉన్న మాదిరిగా నీలినీడలు కమ్ముకుంటున్నాయి. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఓ వెలుగు వెలిగ
చేవెళ్ల డిక్లరేషన్లో భాగంగా గిరిజనులకు ఇచ్చిన ప్రతీ హామీని తక్షణం అమలు చేయాలని లంబాడీ హకుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ముడావత్ రాంబల్నాయక్ డిమాండ్ చేశారు.
తెలంగాణలో మళ్లీ ముంబై, దుబాయి వలసలే దిక్కయ్యేలా ఉందని, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలంగాణ పరువు తీస్తున్నారని, కేసీఆర్ పాలనలో ఉద్యోగ, ఉపాధి కల్పనలో నంబర్వన్గా ఉన్న తెలంగాణను నిరుద్యోగంలో నంబర్వన్గ
‘దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రజల డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ను రాష్ట్రంలో ప్రజలందరికీ అమలు పరుస్తున్నాం. మానవ వనరుల సంక్షేమంలో భాగంగా ఆరోగ్య రక్షణ అత్యంత ప్రధానమైనది.
రాష్ట్రంలో మహిళా విద్యాభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన వీరనారి చాకలి ఐలమ్మ మహిళా వర్సిటీకి అఫిలియేటెడ్ కాలేజీలివ్వడం సాధ్యంకాదని ఉన్నత విద్యామండలి స్పష్టంచేసింది.
ప్రతి ఏడాది తమ కల నెరవేతు ందని భావిస్తున్న గుర్రంగడ్డ గ్రామస్తులకు ప్రతి ఏడాది నిరాశే ఎదురవుతున్నది. బ్రిడ్జి నిర్మాణం పనులు చేపట్టిన కాంట్రాక్టర్ పనులు నత్తనడకన చేస్తుండడంతో మరో రెండేళ్లకైనా తమ గ్రా
అక్రెడిటేషన్ కమిటీలో ఆంధ్రా జర్నలిస్టులను నియమించడంలోని ప్రభుత్వ అంతర్యమేంటి?తెలంగాణలో సమర్థులైన పాత్రికేయులు లేరా?’ అని అందోల్ మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు.
కేసీఆర్ సర్కార్ ప్రారంభించిన సీఎం బ్రేక్ఫాస్ట్ పథకాన్ని నిలిపివేసిన కాంగ్రెస్ సర్కార్.. అదే స్కీమ్ను మళ్లీ ప్రారంభించబోతున్నది. సర్కార్ బడుల్లో వచ్చే విద్యాసంవత్సరం నుంచి బ్రేక్ఫాస్ట్ స్కీ