ఆరు గ్యారెంటీలను ఎగవేసి.. ధరలు పెంచుతూ.. కమీషన్లను నొక్కుతూ.. అరాచకాలు, బ్లాక్మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడుతున్న కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి హరీశ్�
కేసీఆర్ హయాంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఏ ఒక్క నిరుపేదకూ డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వలేదని ఉప ఎన్నికల ప్రచారంలో మంత్రులు పదేపదే అబద్ధాన్ని ప్రచారాన్ని చేస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ఆకలితీర్చేందుకు కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సీఎం బ్రేక్ఫాస్ట్ పథకాన్ని పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఆదాయం పెంచుకునేందుకు రేవంత్రెడ్డి సర్కార్ అడ్డదారులు తొక్కుతున్నదని, ఆయన పాలనలో ప్రజలపై పన్నుల భారం పెరుగుతుందని మాజీ మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు.
హైదరాబాద్ మహానగరంలో భూముల వేలం అంటే అంచనాలకు మించిన పోటీ.. రికార్డు ధరలు.. లెక్కకు మించిన ఆదాయం.. కానీ ఎకరం రూ.100 కోట్లు పలికిన ఇదే రాజధానిలో.. ఇప్పుడు చదరపు గజానికి రూ.2 వేలు పెరగడమే గగనంగా మారింది.
గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఆర్థిక పరిస్థితిపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నది. ప్రతినెలా రూ.7,000 కోట్ల వడ్డీ చెల్లింపు అన్నది శుద్ధ అబద్ధం.
రాష్ట్రంలోని బడుగు, బలహీన వర్గా ల విద్యార్థులకు సైనిక శిక్షణ అందించాలనే సంకల్పంతో కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రుక్మాపూర్ సైనిక గురకుల పాఠశాల ప్రభ మసక బారుతున్నది.
తెలంగాణలో మద్యం దుకాణాల లైసెన్స్ల జారీకి విధివిధానాలను ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. 2023-25 ఎక్సైజ్ పాలసీ ఈ ఏడాది నవంబర్ 30తో ముగియనున్నది.
నిరుద్యోగుల ఆశల పునాదుల మీద అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, మళ్లీ అదే నిరుద్యోగుల శాపానికి పతనమయ్యే స్థితికి చేరుకున్నది. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ పార్టీ ప్రకటించిన జాబ్ క్యాలెండర్ 2025 ఆగస్ట�
అగ్రవర్ణంగా పరిగణింపబడే బ్రాహ్మణ కులంలోని పేదలను దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 75 ఏండ్లకు కేసీఆర్ ప్రభుత్వం ఆదుకున్నది. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ను ఏర్పాటుచేసి పేద బ్రాహ్మణ విద్యార్థులకు, నిరుద్యోగులక�
దున్న ఈనిందంటే దూడను కట్టేయమన్నట్టుగా ఉంది కాళేశ్వరంపై వేసిన పినాకీ చంద్ర ఘోష్ కమిటీ నివేదిక. దున్న ఈనిందని కాంగ్రెస్ అంటే, దూడను కట్టేయమని కమిషన్ చెప్పింది.