తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావమే లక్ష్యంగా కేసీఆర్ నాయకత్వంలో ఉద్యమ సమయంలోనే టీఆర్ఎస్ ముందడుగు వేసింది. పాలన ప్రజల గుమ్మం దాటాలి, ప్రజాస్వామ్యం గ్రామం.. వార్డు స్థాయిలోనే శ్వాసించాలి అనే ఆలోచనతోనే స్థాని�
Mission Kakatiya | మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా అమలుచేసిన మిషన్ కాకతీయ పథకాన్ని దేశవ్యాప్తంగా అమలుచేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు తాజా బడ్జెట్లో అంశాన్ని ప్రస్తావించింద
తెలంగాణ రాష్ర్టాన్ని ప్రాణాలు పణంగా పెట్టి సాధించిన కేసీఆర్... తన పదేళ్ల పాలనలో ఎన్నో విప్లవాత్మక పథకాలు తీసుకు వచ్చారు. కేసీఆర్ దార్శనికత, దూరదృష్టి మూలంగానే నూతన రాష్ర్టాన్ని అనతి కాలంలోనే దేశంలోనే �
తెలంగాణ రాష్ట్ర సాధన భారత రాజకీయ చరిత్రలో ఒక అపూర్వమైన అధ్యాయం. ఆ అధ్యాయానికి కేంద్రబిందువుగా నిలిచిన వ్యక్తి బీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. తెలంగాణ కోసం తన జీవితం మొత్తాన్ని అంకిత�
‘కాంగ్రెస్ రెండేండ్ల పాలనలో ఏం జరిగిందంటే.. అభివృద్ధి కాదు. అసమర్థత! పారదర్శకత కాదు.. దోపిడీ! గ్యారెంటీలు కాదు.. గారడీ!ఇది ప్రజాపాలన కాదు. నయవంచక పాలన..రేవంత్రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్ పాలన! ప్రజలకు రోదన, వ�
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ కృషితోనే చెరువుల్లో జలకళ సంతరించుకుందని మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి (Gongidi Sunitha) అన్నారు. బీఆర్ఎస్ పాలనలోనే రైతుల సంతోషంగా ఉన్నారని, మిషన్ కాకతీయ పథక�
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాపయ్యపల్లికి చెందిన బానోత్ రజిత కాకతీయ యూనివర్సిటీలో ఈ నెల 7న గవర్నర్ జిష్ణుదేవ్వర్మ చేతుల మీదుగా డాక్టరేట్ పట్టాను అందుకున్నారు. సోషియాలజీ విభాగంలో కేయూ మాజీ వైస్�
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయాన్ని పండగ చేయాలనే ఉద్దేశంతో ముందుగా చెరువుల అభివృద్ధిపై దృష్టి సారించారు. మిషన్ కాకతీయ పేరుతో రాష్ట్రంలోని అన్ని చెరువుల పూడికతీత, న
రాష్ర్టాన్ని సాధించడంతోనే కేసీఆర్ సంతృ ప్తి పడిపోలేదు. ప్రజలు అప్పగించిన అధికారాన్ని సద్వినియోగం చేసుకొని సుజల, సుఫల సీమగా తీర్చిదిద్దారు. జల సమృద్ధితో జన సౌభాగ్యాన్ని సాధించారు. వెనుకవేయబడిన ప్రాంతా
సాగునీటి రంగంలో మిషన్ కాకతీయ అద్భుత ఫలితాలను ఆవిష్కరించింది.. సమైక్య పాలనలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైన ఎటుచూసినా పిచ్చిమొక్కలు మొలిచి, పూడికతో నిండి ఆనవాళ్లు కోల్పోయిన చెరువులకు పునర్జీవం పోసింద�
బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాడిన కొద్ది రోజుల్లోనే మాజీ సీఎం కేసీఆర్ సారథ్యంలో మిషన్ కాకతీయ పథకం పేరిట గ్రామాల్లోని చెరువులు, కుంటల అభివృద్ధికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. కాగా ఈ పథకంలో అప్పుడు పోలీస్
చెరువులను విధ్వంసం చేసి ఉమ్మడి పాలకులు తెలంగాణ ఆయువు తీశారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను చిద్రం చేశారు. కానీ కేసీఆర్ మిషన్ కాకతీయ పథకానికి శ్రీకారం చుట్టారు. చెరువుల పునరుద్ధరణ చేపట్టారు. ఉమ్మడి పాలకులు �
నల్లగొండ జిల్లావ్యాప్తంగా సోమవారం రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శనివా
కాంగ్రెస్ పాలనలో ఆరుగ్యారెంటీలు, హామీలు అటకెక్కాయని, ఏ ఒక్కవర్గం సంతోషంగా లేదని మాజీమంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. అందాల పోటీల నిర్వహణకు పైసలు ఉంటాయి కానీ, విత్తనాలు, చేప పిల్లలు ఇవ్వడానికి పైసలు ల�