రాజకీయ పరిణామాలు, పాలకులు తీసుకొనే విధానపరమైన నిర్ణయాలు, అప్పులు, చెల్లిస్తున్న వడ్డీలు.. ఇవన్నీ ఓ దేశ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తాయని ఇప్పటివరకూ తెలుసు.
రైతు సంక్షేమమే ధ్యేయంగా కేసీఆర్ విప్లవాత్మక పథకాలు అమలు చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. దేశంలోనే తొలిసారి కేసీఆర్ హయాంలో రైతు బంధు అమలు చేశామన్నారు.
స్వరాష్ట్ర సాధనలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు ప్రత్యేక స్థానం ఉన్నది. మలిదశ పోరాటంలో కేసీఆర్ వెన్నంటే నిలిచి విజయతీరాలకు చేర్చిన ఘనతలో ఈ ప్రాంతం చూపిన స్ఫూర్తిదాయకమైన ప్రస్థానం చరిత్రలో నిలిచింది. తె
తెలంగాణకు జీవనాధారమైన చెరువుల బలోపేతానికి ఉద్యమనేత, స్వరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తెచ్చిన ‘మిషన్ భగీరథ’ చేసిన అద్భుతాలపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
గతంలో ప్రతి గ్రామానికి ప్రధాన నీటి వనరుగా చెరువులే ఉండేవి. వీటిలోని నీటి ద్వారానే పంటలు సాగు మొదలు ఇంటి అవసరాలు, పశు పక్షాదులకు నీరే లభించేది. పల్లెల్లోని ప్రతి కు టుంబం చెరువు నీటిని వినియోగించుకునేవార�
గత బీఆర్ఎస్ సర్కారు చేపట్టిన చిన్న నీటిపారుదల పథకాలతో ఆయకట్టు గణనీయంగా పెరిగిందని మరోసారి స్పష్టమైంది. మిషన్ కాకతీయ కింద చెరువుల పునరుద్ధరణ, చెక్డ్యామ్ల నిర్మాణం, ప్రాజెక్టులతో వాటి అనుసంధానం వల్
తెలంగాణ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కేసీఆర్ సర్కార్ పాలన సాగింది. ఆగమైన తెలంగాణను బాగు చేయడాన్ని ఓ యజ్ఞంగా ఆయన భావించారు. సుపరిపాలనలో భాగంగా రైతుబంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్తు, మిషన్ కాకతీయ, మిషన�
గత శుక్రవారం మేడిగడ్డకు వెళ్తుంటే మిత్రుల మధ్య వలపోతలవరదే పారింది. నిన్నటి కన్నీళ్లు, నేటి సాగునీళ్ల నడుమ తెలంగాణ నేలపై పారిన నెత్తురు, పడిన తండ్లాట వొడువని ముచ్చటగా మారింది. ఒకవేళ కేసీఆర్ గులాబీ జెండా �
మంచిర్యాల జిల్లా భీమారం మండలం బూర్గుపల్లి గ్రామ శివారులోని కిష్టయ్య చెరువును కబ్జా దారుల నుంచి కాపాడాలని స్థానిక తహసీల్దార్ విశ్వంబర్తో పాటు ఎస్ఐ రాజావర్ధన్కు ఆయకట్టు రైతులు గురువారం వినతిపత్రం �
కేసీఆర్ ప్రభుత్వం తన తొమ్మిందేడ్ల పాలనలో బలమైన పునాదులు వేసింది. సువిశాలమైన ప్రగతిదారులను నిర్మించింది. ఇటీవల ఎన్నికల్లో గెలిచి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై అసెంబ్లీ �
స్వేదపత్రం విడుదల సందర్భంగా ఆదివారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రస్తావించారు. తొమ్మిదిన్నరేండ్ల కేసీఆర్ పాలనలో ఉచిత విద్యుత్, సాగ
దేశాన్ని కరువు రక్కసి కాటేస్తున్నది. ప్రజలతోపాటు పశువులకు, వ్యవసాయ వినియోగానికి నీటి కొరత ఏర్పడటంతో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలను కరువు పీడిత ప్రాంతాలుగా నిర్ధారించింది.