రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని, ఆరోగ్య తెలంగాణ దిశగా పయనిస్తున్నదని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం సంగారెడ్డిలో 2కే రన్ను జడ్పీ చైర్�
ఉమ్మడి రాష్ట్రంలో సంక్షేమానికి నోచుకోని తెలంగాణ ప్రజలకు సంక్షేమ ఫలాలను అందించే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కొనసాగుతున్నది. ప్రజా సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా, ప్రతి గడపకూ సంక్షేమ ఫలాలు అందించాలనే ధృడసం�
ధరణి రద్దు చేసి దళారుల రాజ్యం తీసుకురావాలని కాంగ్రెస్ కుట్ర చేస్తున్నదని, ఆ పార్టీ వస్తే బ్రోకర్లు రాజ్యం ఏలుతారని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. అయితే, ప్రజలు కాంగ్రెస్ ఆటలు సాగని
మిషన్ కాకతీయతో చెరువులకు పూర్వవైభవం వచ్చిందని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. రాష్ట్ర అవతరణ వేడుకల్లో భాగంగా గురువారం మానకొండూర్ పెద్దచెరువు వద్ద నిర్వహి�
సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణలో మిషన్ కాకతీయ ద్వారా వ్యవసాయానికి పుష్కలంగా నీరు అందడంతో మార్పు వచ్చిందని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్కుమార్ అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో చెరువులకు పూర్వవైభవం తెచ్చిన ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ ఆని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఏడో రోజు గురువారం భద్రకాళీ బం�
ఉమ్మడి పాలనలో పిచ్చి మొక్కలు , తెగిన కట్టలతో కనిపించే చెరువులకు స్వరాష్ట్రంలో పూర్వవైభవం వచ్చిందని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. గురువారం షాద్నగర్ మున్సిపాలిటీలోని బొబ్బిలి చెరువు వద్ద మున్సిపల్�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పునర్నిర్మించడంతో చెరువులన్నీ వేసవి కాలంలో సైతం జలకళను సంతరించుకున్నాయని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ అన్న
Minister Errabelli | మిషన్ కాకతీయతో రాష్ట్రంలోని చెరువులకు పూర్వవైభవం వచ్చిందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు(Minister Errabelli Dayakar Rao) పేర్కొన్నారు.
చుక్కనీరు లేక చిక్కిశల్యమైన అమ్మ లాంటి ఊరి చెరువుకు ఊపిరిపోసిన నాయకుడు, గొలుసుకట్టు చెరువుల గోస తీర్చిన పాలకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. పదేండ్ల క్రితం ఏ చెరువును చూసి�
నాటి పాలకుల నిర్లక్ష్యంతో గొలుసుకట్టు వ్యవస్థ చిన్నాభిన్నమైందని మంత్రి హరీశ్ రావు (Minister Harish rao) అన్నారు. నేడు సీఎం కేసీఆర్ (CM KCR) చేపట్టిన మిషన్ కాకతీయతో (Mission Kakatiya) చెరువులు పునరుజ్జీవం సంతరించుకున్నాయని చెప్ప
చెరువు పల్లె బతుకుకు ఆదరువు. ఊరుమ్మడి బతుకు చిత్రం. తెలంగాణ సాంస్కృతిక వైభవం. కానీ ఉమ్మడి రాష్ట్రంలో వలసపాలకుల కుట్రపూరిత చర్యలతో ఆ చెరువు నిర్లక్ష్యానికి గురైంది.