రామకృష్ణా‘పూర్'.. పట్టణ ప్రాంతానికి సమీపంలో ఉన్నప్పటికీ ఆ ఊరు పూర్తిగా గ్రామీణ నేపథ్యాన్ని కలిగి ఉంటుంది. మందమర్రి మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత ఈ గ్రామాన్ని 6వ వార్డుగా ఏర్పాటు చేసి మున్సిపాలిటీలో విలీన
నాగర్కర్నూల్ జిల్లాకేంద్రంలోని మినీ ట్యాంక్బండ్ రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నది. కాకతీయుల హయాంలో గొలుసుకట్టు చెరువుగా నిర్మాణమైన కేసరి సముద్రం దాదాపు 4వేల ఎకరాల ఆయకట్టు కలిగి ఉన్నద
రాష్ట్ర ప్రభుత్వం చెరువులు, కుంటల పరిరక్షణకు చర్యలు చేపడుతుంటే, కొందరు అధికారుల నిర్లక్ష్యం కారణంగా చెరువులు, కుంటలు కనుమరుగవుతున్నాయి. కబ్జాదారులు వారి స్వార్థ ప్రయోజనాల కోసం చెరువులు, కుంటలను వదలడం ల�
మిషన్ కాకతీయతో చెరువులు బలోపేతం కావడం, భూగర్భజలాలు పుష్కలంగా ఉండడం, చివరి ఆయకట్టు వరకు సాగర్ జలాలు పారడంతో ఉమ్మడి జిల్లాలో వరి విస్తారంగా పండింది. పాలేరు, సత్తుపల్లి నియోజకవర్గాల్లో ఇప్పటికే 70 శాతం వరి
మండల కేంద్రంలోని పెద్ద చెరువు పూర్వవైభవాన్ని సంతరించుకున్నది. ఆనవాళ్లు కోల్పోయిన చెరువుకు రాష్ట్ర ప్రభుత్వం మిషన్ కాకతీయలో భాగంగా పూర్వవైభవం తీసుకొచ్చింది. దీంతో 27 సంవత్సరాల తర్వాత ఏడు గ్రామాల్లోని �
మిషన్ కాకతీయ ద్వారా చెరువుల్లో పూడిక తీయడంతో చెరువులకు జలకళ సంతరించుకున్నదని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కుర్మల్గూడ 10వ డివిజన్లో రూ.2.40 క�
Minister Niranjan reddy | పల్లెలు బాగుంటేనే ప్రపంచం బాగుంటుంది మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. గ్రామాలలో మౌళిక వసతుల కల్పనే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రణాళికలు రూపొందించారని చెప్పారు
ముదిరాజుల బాధలు తీర్చి వారి ఆత్మబంధువయ్యారు సీఎం కేసీఆర్. తెలంగాణలో ప్రతి ముదిరాజ్ బిడ్డ సంతోషంగా ఉండాలన్నదే ఆయన తపన. ఉమ్మడి రాష్ట్రంలో అనేక ఇబ్బందులు పడ్డ ముదిరాజ్లు టీఆర్ఎస్ పాలనలోనే సర్వతోముఖా