ప్రభుత్వం ప్రవేశపెట్టిన మిషన్ కాకతీయ పథకంతో చెరువులు, కుంటలు బాగానే అభివృద్ధి చెందాయి. మిషన్ కాకతీయ పథకం పుణ్యమా అని ఇంత మండు టెండల్లో కూడా చెరువుల్లో జలాలు ఉన్నాయి. చెరువు కింద ఉన్న ఆయకట్టుకు వానకాలమ�
మొత్తం దేశానికే రాష్ట్రం రోల్ మోడల్ కేసీఆర్ను చూసి దేశ నేతలు నేర్చుకోవాలి నీటి ప్రైవేటీకరణకు కేంద్ర సర్కార్ కుట్ర కార్పొరేట్ల కోసమే నదుల అనుసంధానం నీటివనరుల రక్షణకు జల సత్యాగ్రహం నదుల పరిరక్షణపై స
cm KCR | యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్ను ప్రారంభించారు. అనంతరం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం మాట్లాడారు. ఈ సందర్భంగా అధికారులు చేసిన కృషిని అభినందిం�
డిస్టెన్స్లో సర్టిఫికెట్ కోర్సుగా కేయూ ప్రతిపాదన వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమలు హైదరాబాద్/వరంగల్, జనవరి 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ప్రతి ఇంటికీ శుద్ధమైన తాగునీటిని అందించే ‘మిషన్ భగీరథ’ పథకం భవ�
హైదరాబాద్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పథకం మరో అరుదైన ఘనతను సాధించింది. రాష్ట్ర సాగునీటి పారుదలశాఖలోని ఈ గవర్నెన్స్ విభాగం ఇంజినీర్లు తయారు చే
పచ్చని తెలంగాణపై చల్లని వానలు మూడేండ్లుగా రాష్ట్రంలో అధిక వర్షాలు గ్రామీణ ప్రాంతాల్లో ప్రాజెక్టుల పుణ్యం కలిసొచ్చిన తెలంగాణకు హరితహారం హైదరాబాద్, వరంగల్లో కుండపోత వెతుక్కుంటూ వస్తున్న అల్పపీడనాలు
బండ్లగూడ : కులవృత్తులకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో గుర్తుంపునిచ్చిందని రాష్ట్ర విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. మత్స్యశాఖ ఆధ్వర్యంలో బుధవారం బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ �
దేశానికి 92 లక్షల టన్నుల ధాన్యమిచ్చాం: సీఎం కేసీఆర్హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ఒకనాడు బాధపడిన రైతు ఇవాళ దేశానికే ఆదర్శంగా మారాడని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆదివారం సిరిసిల్లలో సీఎం మ
కాళేశ్వరం, మిషన్ కాకతీయ వంటి పథకాల ఫలితం ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్ హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో గత ఐదేండ్లలో సగటు భూగర్భ జలమట్టం మూడు మీటర్లకుపైగా పెరిగిందని ప్
హైదరాబాద్ : ప్రపంచ జల దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. నీరు వంటి సహజ వనరులను కాపాడడం ద్వారా ప్రకృతి సమతుల్యాన్ని పరిరక్షించ�