మిషన్ కాకతీయతో చెరువులు బలోపేతం కావడం, భూగర్భజలాలు పుష్కలంగా ఉండడం, చివరి ఆయకట్టు వరకు సాగర్ జలాలు పారడంతో ఉమ్మడి జిల్లాలో వరి విస్తారంగా పండింది. పాలేరు, సత్తుపల్లి నియోజకవర్గాల్లో ఇప్పటికే 70 శాతం వరి
మండల కేంద్రంలోని పెద్ద చెరువు పూర్వవైభవాన్ని సంతరించుకున్నది. ఆనవాళ్లు కోల్పోయిన చెరువుకు రాష్ట్ర ప్రభుత్వం మిషన్ కాకతీయలో భాగంగా పూర్వవైభవం తీసుకొచ్చింది. దీంతో 27 సంవత్సరాల తర్వాత ఏడు గ్రామాల్లోని �
మిషన్ కాకతీయ ద్వారా చెరువుల్లో పూడిక తీయడంతో చెరువులకు జలకళ సంతరించుకున్నదని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కుర్మల్గూడ 10వ డివిజన్లో రూ.2.40 క�
Minister Niranjan reddy | పల్లెలు బాగుంటేనే ప్రపంచం బాగుంటుంది మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. గ్రామాలలో మౌళిక వసతుల కల్పనే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రణాళికలు రూపొందించారని చెప్పారు
ముదిరాజుల బాధలు తీర్చి వారి ఆత్మబంధువయ్యారు సీఎం కేసీఆర్. తెలంగాణలో ప్రతి ముదిరాజ్ బిడ్డ సంతోషంగా ఉండాలన్నదే ఆయన తపన. ఉమ్మడి రాష్ట్రంలో అనేక ఇబ్బందులు పడ్డ ముదిరాజ్లు టీఆర్ఎస్ పాలనలోనే సర్వతోముఖా
Errabelli Dayakar rao | ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా మత్స్యకారులకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో చేపల పెంపకం పరిశ్రమగా
ఉమ్మడి పాలనలో చెరువులు అడుగంటడంతో వాటిపై ఆధారపడిన మత్స్యకారులు రోడ్డున పడ్డారు. ఊరిలో ఉపాధి కరువై.. బతుకు బరువై వలసబాట పట్టిన వారెందరో. స్వరాష్ట్రంలో ఊరి చెరువుకు జీవమొచ్చింది.
సాంకేతిక పరిజ్ఞానం సాయంతో అటవీ ప్రాంత అభివృద్ధికి, రైతులకు, దీనిపై ఆధారపడ్డ వర్గాలకు ఆర్థిక చేయూతను అందించేలా అటవీ శాఖ చర్యలు తీసుకుంటుందని అటవీ, పర్యావరణశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి చెప్పారు.
ప్ర స్తుతం దేశంలో కొంతమందికే లబ్ధి చేకూర్చే నాయకులున్నారు. ఈ తరుణంలో దేశ సమగ్రాభివృద్ధిని ఆకాంక్షించే నాయకుడు కావాలి. నలుగురు పారిశ్రామికవేత్తలకో లేదా సొంత ప్రాంతాలకో లబ్ధి చేకూరుస్తున్న స్వార్థ రాజక�
చండూరు మండలంలోని కస్తాల ఒకప్పుడు పచ్చగుండేది. పచ్చని చేలకు నీళ్లు తాపిన చెరువు ఎండిపోయింది. ఎండిన చెరువులో చేపపిల్లల్లా.. కరు వు కాలంలో చేపలుపట్టే ముదిరాజ్లు అల్లాడిపోయారు. కుల వృత్తిని మాని వ్యవసాయ పన�