Errabelli Dayakar rao | ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా మత్స్యకారులకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో చేపల పెంపకం పరిశ్రమగా
ఉమ్మడి పాలనలో చెరువులు అడుగంటడంతో వాటిపై ఆధారపడిన మత్స్యకారులు రోడ్డున పడ్డారు. ఊరిలో ఉపాధి కరువై.. బతుకు బరువై వలసబాట పట్టిన వారెందరో. స్వరాష్ట్రంలో ఊరి చెరువుకు జీవమొచ్చింది.
సాంకేతిక పరిజ్ఞానం సాయంతో అటవీ ప్రాంత అభివృద్ధికి, రైతులకు, దీనిపై ఆధారపడ్డ వర్గాలకు ఆర్థిక చేయూతను అందించేలా అటవీ శాఖ చర్యలు తీసుకుంటుందని అటవీ, పర్యావరణశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి చెప్పారు.
ప్ర స్తుతం దేశంలో కొంతమందికే లబ్ధి చేకూర్చే నాయకులున్నారు. ఈ తరుణంలో దేశ సమగ్రాభివృద్ధిని ఆకాంక్షించే నాయకుడు కావాలి. నలుగురు పారిశ్రామికవేత్తలకో లేదా సొంత ప్రాంతాలకో లబ్ధి చేకూరుస్తున్న స్వార్థ రాజక�
చండూరు మండలంలోని కస్తాల ఒకప్పుడు పచ్చగుండేది. పచ్చని చేలకు నీళ్లు తాపిన చెరువు ఎండిపోయింది. ఎండిన చెరువులో చేపపిల్లల్లా.. కరు వు కాలంలో చేపలుపట్టే ముదిరాజ్లు అల్లాడిపోయారు. కుల వృత్తిని మాని వ్యవసాయ పన�
తెలంగాణలో ఎనిమిదేండ్ల క్రితం చాలామటుకు సాగు భూములు దుమ్ము రేగుతూ, బీడువారి కనిపించేవి. ఈ ఎనిమిదేండ్ల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు చర్యలతో నేడు ఎటుచూసినా భూములన్నీ పచ్చని పంట పొలాలతో ఆహ్లాదాన్�
స్వాతంత్య్రం సిద్ధించిన 75 ఏండ్లలో దేశవ్యాప్తంగా పెరిగిన సాగువిస్తీర్ణం కేవలం 6.7 శాతం కాగా.. తెలంగాణ రాష్ట్రం మాత్రం ఏడేండ్లలోనే 76.92 శాతం వృద్ధిని నమోదు చేసింది.
Sabitha indra reddy | గతంలో చేపల కోసం ఆంధ్ర ప్రాంతంపై ఆధారపడే వాళ్లమని, ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలతో రాష్ట్రంలో మత్స్య సంపద పెరిగిందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మిషన్ కాకతీయతో చెరువుల్లో
ఎస్సీలపై మోదీ సర్కార్ అకాల ప్రేమ 7 రాష్ట్రాల ఎన్నికల వేళ ఎక్కడలేని వాత్సల్యం 8 ముఖ్యమైన శాఖల వద్ద రూ.950 కోట్లు కేటాయించిన నిధుల్నే ఖర్చు చేయని శాఖలు సామాజిక న్యాయశాఖకు ఆ నిధుల బదలాయింపు దళితబంధు తరహాలో ఖర�
సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పథకంతో మండలంలోని అనేక చెరువులు, కుంటలు నీటితో కళకళలాడుతున్నాయి. అనేక చెరువులు, కుంటల్లోని పూడికను తొలగించడంతోపాటు పునరుద్ధరించి నీటి ని�
భూగర్భ జలాలవృద్ధిలో 3వ ప్లేస్ మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టు కారణంగా సాధ్యమైంది పార్లమెంట్లో కేంద్ర జల్శక్తిశాఖ హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన
ప్రభుత్వం ప్రవేశపెట్టిన మిషన్ కాకతీయ పథకంతో చెరువులు, కుంటలు బాగానే అభివృద్ధి చెందాయి. మిషన్ కాకతీయ పథకం పుణ్యమా అని ఇంత మండు టెండల్లో కూడా చెరువుల్లో జలాలు ఉన్నాయి. చెరువు కింద ఉన్న ఆయకట్టుకు వానకాలమ�