తెలంగాణలో ఎనిమిదేండ్ల క్రితం చాలామటుకు సాగు భూములు దుమ్ము రేగుతూ, బీడువారి కనిపించేవి. ఈ ఎనిమిదేండ్ల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు చర్యలతో నేడు ఎటుచూసినా భూములన్నీ పచ్చని పంట పొలాలతో ఆహ్లాదాన్�
స్వాతంత్య్రం సిద్ధించిన 75 ఏండ్లలో దేశవ్యాప్తంగా పెరిగిన సాగువిస్తీర్ణం కేవలం 6.7 శాతం కాగా.. తెలంగాణ రాష్ట్రం మాత్రం ఏడేండ్లలోనే 76.92 శాతం వృద్ధిని నమోదు చేసింది.
Sabitha indra reddy | గతంలో చేపల కోసం ఆంధ్ర ప్రాంతంపై ఆధారపడే వాళ్లమని, ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలతో రాష్ట్రంలో మత్స్య సంపద పెరిగిందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మిషన్ కాకతీయతో చెరువుల్లో
ఎస్సీలపై మోదీ సర్కార్ అకాల ప్రేమ 7 రాష్ట్రాల ఎన్నికల వేళ ఎక్కడలేని వాత్సల్యం 8 ముఖ్యమైన శాఖల వద్ద రూ.950 కోట్లు కేటాయించిన నిధుల్నే ఖర్చు చేయని శాఖలు సామాజిక న్యాయశాఖకు ఆ నిధుల బదలాయింపు దళితబంధు తరహాలో ఖర�
సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పథకంతో మండలంలోని అనేక చెరువులు, కుంటలు నీటితో కళకళలాడుతున్నాయి. అనేక చెరువులు, కుంటల్లోని పూడికను తొలగించడంతోపాటు పునరుద్ధరించి నీటి ని�
భూగర్భ జలాలవృద్ధిలో 3వ ప్లేస్ మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టు కారణంగా సాధ్యమైంది పార్లమెంట్లో కేంద్ర జల్శక్తిశాఖ హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన
ప్రభుత్వం ప్రవేశపెట్టిన మిషన్ కాకతీయ పథకంతో చెరువులు, కుంటలు బాగానే అభివృద్ధి చెందాయి. మిషన్ కాకతీయ పథకం పుణ్యమా అని ఇంత మండు టెండల్లో కూడా చెరువుల్లో జలాలు ఉన్నాయి. చెరువు కింద ఉన్న ఆయకట్టుకు వానకాలమ�
మొత్తం దేశానికే రాష్ట్రం రోల్ మోడల్ కేసీఆర్ను చూసి దేశ నేతలు నేర్చుకోవాలి నీటి ప్రైవేటీకరణకు కేంద్ర సర్కార్ కుట్ర కార్పొరేట్ల కోసమే నదుల అనుసంధానం నీటివనరుల రక్షణకు జల సత్యాగ్రహం నదుల పరిరక్షణపై స
cm KCR | యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్ను ప్రారంభించారు. అనంతరం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం మాట్లాడారు. ఈ సందర్భంగా అధికారులు చేసిన కృషిని అభినందిం�
డిస్టెన్స్లో సర్టిఫికెట్ కోర్సుగా కేయూ ప్రతిపాదన వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమలు హైదరాబాద్/వరంగల్, జనవరి 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ప్రతి ఇంటికీ శుద్ధమైన తాగునీటిని అందించే ‘మిషన్ భగీరథ’ పథకం భవ�