వీర్నపల్లి, జూలై 12: రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలోని రంగంపేట జంపన్న చెరువు అందాల ఫొటోను మంగళవారం ఎంపీ సంతోష్కుమార్ ట్విట్టర్లో పోస్టు చేశారు.
సీఎం కేసీఆర్ దూరదృష్టితో కూడిన నిర్ణయాలతో అనేక చెరువులు మిషన్ కాకతీయ ద్వారా పునరుద్ధరణకు నోచుకొన్నాయని ఆయన ట్వీట్ చేశారు.