ప్రభుత్వ పాఠశాలలను సమూలంగా మార్చేందుకు, సకల వసతులు సమకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు - మన బడి కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా తీర్చిదిద్దింది.
రానున్న వేసవి సెలవులను సద్వినియోగం చేసుకొనే దిశగా విద్యాశాఖ అధికారులు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నారు. ఈ సెలవుల్లో ప్రభుత్వ బడులు, కాలేజీల్లో మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించారు. విద్యాసంస్థలు మళ్ల
అర్వపల్లి యోగానంద లక్ష్మీనరసింహ స్వామి ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం రూ.5 కోట్లు విడుదల చేసింది. శిథిలావస్థకు చేరిన చారిత్రక గుడి పునరుద్ధరణకు గతంలోనే సీఎం కేసీఆర్ తన సొంత నిధులు రూ.1.20కోట�
దక్షిణ కాశీగా పేరుగాంచిన వాడపల్లి పుణ్యక్షేత్రం నాటి సమైక్య పాలనలో అభివృద్ధికి నోచుకోలేదు. 2004లో వచ్చిన పుష్కరాలకు అప్పటి పాలకులు మొక్కుబడిగా రెండు పుష్కరఘాట్లు మాత్రమే ఏర్పాటు చేశారు. భక్తులకు అనుగుణం
తెలంగాణ రాష్ట్రంలో సర్కారు బడులు సరికొత్త రూపును సంతరించుకుంటున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు మన ఊరు-మన బడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులను విడుదల చేస్తున్నది. కొ�
మన ఊరి బడి ముస్తాబయ్యింది. అన్ని హంగులు దిద్దుకొని కొత్త రంగులు వేసుకొని సరికొత్త రూపాన్ని సంతరించుకొన్నది. విద్యారంగం కొత్త పుంతలు తొక్కాలని, పేద సాదలు మంచి విద్యనభ్యసించాలని, నాపల్లె సీమల పిల్లలు కూడా
ఒకప్పుడు సర్కార్ బడులంటే శిథిలమైన భవనాలు.. పెచ్చులు రాలే పైకప్పులు.. తరగతి గదుల్లో పగిలిపోయిన గచ్చులు.. తలుపులు లేని మరుగుదొడ్లే అందరికీ కనిపించేవి. అలాంటి పాఠశాలలు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత�
విద్యారంగంలో వినూత్న మార్పులు తీసుకొస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. సర్కారు స్కూళ్లను అద్భుతంగా తీsర్చిదిద్దుతున్నది. ముఖ్యంగా ‘మన బస్తీ- మన బడి’తో ప్రైవేటుకు దీటుగా ఆధునిక హంగులు కల్పిస్తున్నది. హైదరాబాద�
తెలంగాణ రాష్ట్ర సర్కారు విద్యరంగానికి పెద్దపీట వేసింది. గత పాలకులెవ్వరూ కేటాయించనంత బడ్జెట్ను విద్యాశాఖకు వెచ్చించి, విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నది. ప్రైవేట్కు పరుగులు పెడుతున్న విద్యార్థుల�
ఒక నగరం స్టీల్ కాంక్రీట్ నిర్మాణాలను బట్టి మాత్రమే కాదు.. దాని చరిత్ర, సంస్కృతి, వారసత్వ సంపదను ప్రతిబింబించే ఇలాంటి మెట్లబావి వంటి కట్టడాలను కాపాడుకుంటేనే భవిష్యత్తు తరాలకు అందించిన వాళ్లమవుతాం. ప్రభ
ప్రభుత్వ స్కూళ్లలో నాణ్యమైన విద్యతోపాటు అత్యుత్తమ సౌకర్యాలను కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. మొదటి విడుతలో జిల్లాలో 251 స్కూళ్లను బాగు చేయాలని ఎంపిక చేశారు. ఇ�
శతాబ్దాల చరిత్ర ఉన్న మెట్ల బావులు మన సంస్కృతిలో భాగం. అయితే దశాబ్దాలుగా నిరాదరణకు గురై..రూపురేఖలు కోల్పోయిన వీటి పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నది తెలంగాణ ప్రభుత్వం. హైదరాబాద్ చారిత్రక వైభవానికి సజీ�
గ్రేటర్లో చారిత్రక మెట్ల బావులు పూర్వ వైభవాన్ని సంతరించుకుంటున్నాయి. జీహెచ్ఎంసీ, కుడా, టూరిజం, హెచ్ఎండీఏ శాఖలు, పలు స్వచ్ఛంద సంస్థలతో కలిసి కళతప్పిన చారిత్రక మెట్ల బావులను పునరుద్ధరిస్తున్నారు
గుజరాత్లో గత నెలలో జరిగిన మోర్బీ వంతెన దుర్ఘటనకు నిర్వహణ లోపంతోపాటు పరిమితికి మించి సందర్శకులను అనుమతించడమే కారణమని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ ప్రాథమిక విచారణలో తేలింది. ఈ నివేదికను ప్రభుత్వం త�