ఉద్యమకాలం నుంచి బాల్కొండ నియోజకవర్గంతో ప్రత్యేక అనుబంధమున్న సీఎం కేసీఆర్.. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక భారీగా అభివృద్ధిని అందించి నియోజకవర్గంపై తన ఆదరాభిమానాలను కొనసాగిస్తున్నారు.
దశాబ్దాలుగా మిగిలి పోయిన స్వప్నం.. ఏండ్లు గడుస్తున్నా గమ్యం చేరని స్వరాష్ట్ర పోరాటం.. ఎంతో మంది ఉద్దండులు ఉద్యమించినా నెరవేరని లక్ష్యం.. తెలంగాణపై ఆశలు సన్నగిల్లుతున్న వేళ ఒక ఉద్యమ కెరటం ఎగిసింది.
పద్నాలుగేండ్ల సుదీర్ఘ ఉద్యమం ఎన్నో ఎత్తుపల్లాలను చవిచూసింది. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నది. వాటన్నింటిని ఎ దుర్కొన్నారు ఉద్యమ నేత కేసీఆర్. ఎవరెన్ని కుట్రలు చేసినా యావత్ తెలంగాణ జాతిని ఏ కంజేసి, దేశ రాజక
నీళ్లిస్తే అద్భుతాలు చేస్తామని తెలంగాణ రైతులు నిరూపించారని మంత్రి కేటీఆర్ అన్నారు. నీటి వనరుల్లో విప్లవం సాధించామని చెప్పారు. స్వల్ప సమయంలో తెలంగాణ ప్రగతి సాధించిందని
భద్రాద్రి జిల్లాలో యాసంగి సాగు పనులు ఊపందుకున్నాయి. పంటలకు ఉచితంగా విద్యుత్ అందడం, చెరువులు నిండి ఉండడం, రైతుబంధు సీజన్కు ముందే అందడంతో రైతులు దర్జాగా సాగు పనులు చేసుకుంటున్నారు.
ఖమ్మం జిల్లాలోని అన్ని చెరువుల్లో చేపల పంట పండింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక దృష్టితో ఆరేండ్లలో ఉత్పత్తులు రెట్టింపయ్యాయి. దీంతో మత్స్య రైతులు చేపల పెంపకంపై ఆసక్తి చూపిస్తున్నారు
బీఆర్ఎస్ ప్రభుత్వం సాగునీటిని అందించడమే ప్రధాన ఎజెండాగా పనిచేస్తున్నది. గత మూడేండ్లుగా జిల్లా అంతటా భారీ వర్షాలు కురుస్తుండడంతో ప్రాజెక్టులు, చెరువుల కింద ఉన్న పంటలను సాగు చేసే రైతులు సాగు నీటి కోసం �
బాలవికాస సంస్థతో తనకు 15 సంవత్సరాల అనుబంధం ఉన్నదని, ఈ సంస్థ నిర్వహించే ప్రతి పథకంలో ప్రజలను భాగస్వామ్యం చేయడం గర్వించదగ్గ విషయమని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు.
ఉభయ కమ్యూనిస్టు నాయకులు కూడా ఖమ్మం సభలో పాల్గొని కేసీఆర్తో గొంతు కలిపారు. కమ్యూనిస్టు నాయకుడైన కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలంగాణలో కేసీఆర్ అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను తమ రాష్ట్రంలోనూ అమలుచే�
రామకృష్ణా‘పూర్'.. పట్టణ ప్రాంతానికి సమీపంలో ఉన్నప్పటికీ ఆ ఊరు పూర్తిగా గ్రామీణ నేపథ్యాన్ని కలిగి ఉంటుంది. మందమర్రి మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత ఈ గ్రామాన్ని 6వ వార్డుగా ఏర్పాటు చేసి మున్సిపాలిటీలో విలీన
నాగర్కర్నూల్ జిల్లాకేంద్రంలోని మినీ ట్యాంక్బండ్ రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నది. కాకతీయుల హయాంలో గొలుసుకట్టు చెరువుగా నిర్మాణమైన కేసరి సముద్రం దాదాపు 4వేల ఎకరాల ఆయకట్టు కలిగి ఉన్నద
రాష్ట్ర ప్రభుత్వం చెరువులు, కుంటల పరిరక్షణకు చర్యలు చేపడుతుంటే, కొందరు అధికారుల నిర్లక్ష్యం కారణంగా చెరువులు, కుంటలు కనుమరుగవుతున్నాయి. కబ్జాదారులు వారి స్వార్థ ప్రయోజనాల కోసం చెరువులు, కుంటలను వదలడం ల�