తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎన్ని కుట్రలు ఛేదించామో, అంతకు మించి నేడు రాష్ట్రంపై విషం చిమ్ముతూ కేంద్రం చేస్తున్న కుట్రలను అధిగమిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ముందుకు సాగుతున్నామని రాష్ట్ర విద్యుత్�
ఎనిమిదేండ్లలో 65 లక్షల మంది రైతులకు రైతుబంధు పథకం ద్వారా 58 వేల కోట్లు పెట్టుబడి సహాయం అందించి సాగును సంపదగా మలిచినా, సంస్కార హీనులు సన్నాయి నొక్కులు మానడం లేదు. కాళేశ్వరం, మల్లన్నసాగర్లతో పాటు ఇతర సాగునీట
mission kakatiya | గత నాలుగైదేండ్లుగా వర్షాలు సమృద్ధిగా కురువడంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ వంటి కార్యక్రమాలతో భూమిలో నీటి మట్టం బాగా పెరిగిందని సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ రీజనల్ డైరె�
మిషన్ కాకతీయ ఫలితాలను నేరుగా అధ్యయనం చేసేందుకు పంజాబ్కు చెందిన ముగ్గురు సభ్యుల అధికార బృందం 28న రాష్ర్టానికి రానున్నది. పంజాబ్ అగ్రికల్చర్ వర్సిటీ అనుబంధ రీజినల్ రిసెర్చ్ స్టేషన్ డైరెక్టర్ డాక�
‘మిషన్ కాకతీయ’తో మత్స్యకారులకు మంచి రోజులొచ్చాయి. చెరువులు, కుంటల పునరుద్ధరణ జరిగి నీటి నిల్వ సామర్థ్యం పెరిగింది. చేపల ఉత్పత్తిని పెంచాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం వంద శాతం సబ్సిడీతో ఏటేటా ఉచితం�
ఎండలు ముదరక ముందే చెరువులు ఎండి పోయేవి.. ఆయకట్టు కింది పొలాలు ఎడారిని తలపించేవి.. యాసంగిలో పంటల సాగు దుర్భరంగా ఉండేది. కానీ మిషన్ కాకతీయ పథకం అమలు తర్వాత ఆయకట్టు జీవం పోసుకున్నది. యాసంగిలోనూ పచ్చని వరి పంట
తెలంగాణలో అత్యంత వెనుకబడిన జిల్లాలుగా పేరుపడిన మహబూబ్నగర్, ఆదిలాబాద్ల ఎత్తిపోతల పథకాలను ప్రాధాన్యం ఇచ్చి పూర్తిచేయదలచినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రం ఏర్పడిన మొదట్లోనే ప్రకటించడం తెలిసిందే.
చెరువులు నిండుగా ఉంటేనే పల్లెలకు జవ జీవాలు.. కానీ ఉమ్మడి రాష్ట్రంలో జలాశయాలు నిర్లక్ష్యానికి గురయ్యాయి. పూడిక చేరడం.. ఆక్రమణలకు గురికావడంతో పూర్వవైభవాన్ని కోల్పోయాయి. చెరువుల కింద ఉన్న వేలాది ఎకరాల భూము�
కుల వృత్తులను ప్రోత్సహించడమే లక్ష్యంగా ముం దుకు సాగుతున్న రాష్ట్ర ప్రభుత్వం, గతంలో ఎన్నడూ లేని విధంగా పెద్ద మొత్తంలో నిధులు వెచ్చించి మత్స్యకారుల బతుకుల్లో వెలుగులు నింపేందుకు సిద్ధమైంది.
కాకతీయ సంస్కృతితో పాటు చారిత్రక వారసత్వాన్ని భవిష్యత్తరాలకు అందించేందుకు కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ చేస్తున్న కృషి అభినందనీయమని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు.