తెలంగాణ పుట్టుకనే ద్వేషించిన ప్రధాని.. రాష్ర్టాన్ని అడుగడుగునా అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నారు. విభజన హామీలను ఏనాడో తుంగలో తొక్కిన కేంద్రంలోని బీజేపీ సర్కార్.. తెలంగాణ పట్ల అన్ని విషయాలలో వివక్షను �
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆత్మీయ సమ్మేళనాలు కోలాహలంగా కొనసాగుతున్నాయి. ఆరు రోజులుగా పల్లెల్లో పండుగ వాతావరణం నెలకొంది. నాయకులు, కార్యకర్తలు, మహిళలు, వృద్ధులు భారీ సంఖ్యలో వస్తుండడంతో సమ్మేళనాల ప్రాంగ�
మన రాష్ట్ర పాలన దేశానికే ఆదర్శమని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. ఆదివారం ఫరూఖ్నగర్ మండలం హాజిపల్లి గ్రామంలోని ఏవీ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మ�
‘ఎద్దేడ్చిన ఎవుసం, రైతేడ్చిన రాజ్యం బాగుపదడదని’ ఓ తెలంగాణ సామెత. కానీ, ఎవుసం చేయడమనేది ఓ సాహసం. అట్లా అని రైతన్న అసొంటి సాహసం జేయనని మొండికేస్తే ఈ రాజ్యానికి తిండి పెట్టేదెవరు? అందుకే ఎవుసం కత్తి మీది సాము�
ఆలేరు నియోజకవర్గంలో గతంలో ఎక్కడ చూసినా బీడుబారిన భూములే దర్శనమిచ్చేవి. చుక్కనీళ్లు ఉండేవి కాదు. వాగులున్నా ఒడిసిపట్టలేని దుస్థితి. బతుకు జీవుడా అని వలసలు వెళ్లే పరిస్థితి. గుంతల రోడ్లు, ఎప్పుడొస్తదో, ఎప�
తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎన్ని కుట్రలు ఛేదించామో, అంతకు మించి నేడు రాష్ట్రంపై విషం చిమ్ముతూ కేంద్రం చేస్తున్న కుట్రలను అధిగమిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ముందుకు సాగుతున్నామని రాష్ట్ర విద్యుత్�
ఎనిమిదేండ్లలో 65 లక్షల మంది రైతులకు రైతుబంధు పథకం ద్వారా 58 వేల కోట్లు పెట్టుబడి సహాయం అందించి సాగును సంపదగా మలిచినా, సంస్కార హీనులు సన్నాయి నొక్కులు మానడం లేదు. కాళేశ్వరం, మల్లన్నసాగర్లతో పాటు ఇతర సాగునీట
mission kakatiya | గత నాలుగైదేండ్లుగా వర్షాలు సమృద్ధిగా కురువడంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ వంటి కార్యక్రమాలతో భూమిలో నీటి మట్టం బాగా పెరిగిందని సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ రీజనల్ డైరె�
మిషన్ కాకతీయ ఫలితాలను నేరుగా అధ్యయనం చేసేందుకు పంజాబ్కు చెందిన ముగ్గురు సభ్యుల అధికార బృందం 28న రాష్ర్టానికి రానున్నది. పంజాబ్ అగ్రికల్చర్ వర్సిటీ అనుబంధ రీజినల్ రిసెర్చ్ స్టేషన్ డైరెక్టర్ డాక�
‘మిషన్ కాకతీయ’తో మత్స్యకారులకు మంచి రోజులొచ్చాయి. చెరువులు, కుంటల పునరుద్ధరణ జరిగి నీటి నిల్వ సామర్థ్యం పెరిగింది. చేపల ఉత్పత్తిని పెంచాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం వంద శాతం సబ్సిడీతో ఏటేటా ఉచితం�