గత ప్రభుత్వాలు రైతులను పట్టించుకున్న పాపానపోలేదు. అన్నదాతల ఆకలి కేకలు, ఆర్తనాదాలు విన్న దాఖలాలు లేవు.. ఎరువులు, విత్తనాలు మొదలుకొని పంట పెట్టుబడులు, సాగునీటి కోసం కర్షకులు అరిగోస పడ్డారు. కాలం కలిసొచ్చి ప
వ్యవసాయం దండగ అన్నవాళ్ల నోళ్లను మూయిస్తూ సీఎం కేసీఆర్ సాగు రంగాన్ని పండుగలా మార్చారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత దేశంలోనే ఎక్కడా లేని విధంగా వ్యవసాయ రంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. రైతు బంధు, రైతు బీమ�
తెలంగాణ (Telangana) ఏర్పడితన తర్వాత మత్స్యరంగం ఎంతో అభివృద్ధి చెందిందని, మత్స్యకారులు సంతోషంగా ఉన్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) అన్నారు. కులవృత్తులపై (Traditional Occupations) ఆధారపడి జీవిస్తున్నవారి కుట�
భూగర్భ జలాలు పుష్కలంగా ఉండడం.. పంట ఉత్పత్తుల ధరలు పెరగడంతో భూమి యజమానులు కూడా కౌలు రేట్లు పెంచుతున్నారు. కొంత భూమి ఉన్న రైతులు మరికొంత కౌలుకు తీసుకుని సాగు చేసినా.. ఇప్పుడు పెరిగిన ధరలతో ఆందోళన చెందుతున్న�
రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ముచ్చటగా మూడోసారి విజయం సాధిస్తుందని ఎంపీ రాములు ధీమా వ్యక్తం చేశారు. రైతాంగానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేసిందని గుర్తుచేశారు. అచ్చంపేట పట్టణంలో శనివా రం ఏర్పాటు చేసి
వ్యవసాయ రంగానికి ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1.12 లక్షల కోట్ల రుణాలు ఇవ్వనున్నట్టు బ్యాంకర్లు ప్రకటించారు. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) 37వ సమీక్షా సమావేశం ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు అధ్యక్షతన శ
గాదిగూడ, నార్నూర్ మండలాల్లో నీటి వనరులకు కొదవ లేదు. ఈ మండలాల్లో చెక్డ్యాంలు, చెరువులు, కుంటలు ఉన్నాయి. ఇన్ని వనరులున్నా గత ప్రభుత్వాల హయాంలో పంటలకు నీళ్లందక ఎండిపోయేవి. సాగు భూములకు చుక్క నీరు లేక బీడు భ�
స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు, ప్రవేశ పెట్టిన పథకాలతో వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి అవకాశం ఉన్న ప్రతి ఎకరాకూ ప్రభుత్వం నీటి వసతి కల్పిస్తు�
దేశమంతా గులాబీ పరిమళాలు వెదజల్లే వేదికగా ఢిల్లీలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) భవన్ రూపుదిద్దుకున్నది. దేశ గౌరవానికి ప్రతీకగా నిలిచేలా, రాష్ర్టాల హక్కుల కోసం సాగించే చర్చలకు, దేశ ప్రజల ఆకాంక్షల కోసం �
నల్లగొండ జిల్లాలో ఒకనాడు సాగునీటి కోసం అల్లాడిన పల్లెలు నేడు జలసిరులతో కళకళలాడుతున్నాయి. మిర్యాలగూడ నియోజకవర్గంలోని దామరచర్ల మండలమే ఇందుకు సాక్ష్యం. పేరుకు ఈ ప్రాంతం కృష్ణానది ఒడ్డునే ఉన్నా ఇక్కడి భూమ
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పథకం సత్ఫలితాలను ఇస్తున్నది. గత ఉమ్మడి ప్రభుత్వాల పాలనలో విస్మరణకు గురైన చెరువులు, చెక్డ్యాములు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి.
ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి పాలకులు చెరువులు, కుంటల ఆలనాపాలన విస్మరించడంతో వాటి కింద ఉండే శిఖం భూమి ఆక్రమణకు గురైంది. ఏటేటా చెరువుల విస్తీర్ణం తగ్గి భూగర్భ జలాలు కూడా అడుగంటాయి. ఫలితంగా తాగేందుకు గుక్కెడు �
ఎండిన బోర్లు.. వట్టిపోయిన బోరింగ్లు.. ఇంకిన బావులు.. నెర్రెలుబారిన చెరువులు, కుంటలు.. ఎండాకాలం వచ్చిందంటే ఉమ్మడి రాష్ట్రంలో కనిపించే దయనీయ దృశ్యాలివి. గుక్కెడు నీటి కోసం కిలోమీటర్ల దూరంలోని వ్యవసాయ బావుల �
బొగ్గుట్టగా పేర్గాంచిన ఇల్లెందు సింగరేణికి పురిటిగడ్డ.. ఇక్కడి గనులు ‘నల్ల బంగారపు’ నిధులు.. కోల్ ఇండియా ఏర్పాటుకు పునాదులు వేసిన ఈ ప్రాంతం దశాబ్దాల పాటు వెనుకబాటులోనే ఉంది.. ఇక్కడ నివసించే గిరిజనుల సమస�